Breaking News

“యువతకు మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ”అవగాహన సదస్సు..

నెహ్రు యువ కేంద్ర ఎన్జీవో వారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముఖ్యఅతిథిగా కోట కరుణాకర్ సార్...

నిషేధిత పొగాకు ఉత్పత్తులు కలిగి ఉన్న 12 పాన్ షాప్ లపై కేసులు నమోదు..

జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా: •మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా..సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..•నిషేధిత పొగాకు ఉత్పత్తులు కలిగి ఉన్న 12 పాన్ షాప్ లపై కేసులు నమోదు.....

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలను పరిశీలించిన – జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను సందర్శించి పరిశీలించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి భద్రతా,బందోబస్తు...

పోలీస్ జాగృతి కళాబృందం చే పూమ్య తండా గ్రామ ప్రజలకు అవగాహన.

సైబర్ నేరల పై ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సిఐ రవి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాల మేరకు మంగళవారం గార్ల మండల పోలీస్ పరిధిలోని పూమ్య...

డాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్థిని.

ఈ మధ్య వయస్సు తో సంబంధం లేకుండా గుండె పోటు వస్తున్నాయి…. కల్తీ ఆహార లోపమా లేక ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడమా…తెలియడం లేదు…. డాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్థిని. తెలంగాణ, మహబూబాబాద్...

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ – ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ఢిల్లీ: దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి గంటల్లోనే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు...

నేడు కుంభమేళాకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఈరోజు మహాకుంభమేళాకు రానున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ప్రయాగరాజ్కు చేరుకోనున్న పీఎం, అక్కడి త్రివేణీ సంగమంలో స్నానమాచరించి పూజలు నిర్వహిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రధాని రాక దృష్ట్యా పటిష్ఠ భద్రతా...

గురువారం చోరీలు, వీకెండ్లో జల్సాలు

TG: గచ్చిబౌలి కాల్పుల కేసులో అరెస్టయిన బత్తుల ప్రభాకర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 'సరిపోదా శనివారం'లో నాని ఓ రోజు కోపాన్ని ప్రదర్శించినట్లుగా ప్రభాకరూ ఓ స్టైల్ ఉంది. వారంలో 3రోజులు...

పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది: త్రిష #womensworldcup

అండర్-19 ఉమెన్స్ WCలో ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన తెలంగాణ స్టార్ ప్లేయర్ గొంగిడి త్రిష ఇవాళ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము పడిన కష్టానికి...

విజయవంతమైన మహంకాళి పోలీసు ఆపరేషన్‌…

సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిగూడలోని కంద్జర్‌గూడలో ఉన్న డీప్ ఇంజనీరింగ్ కంపెనీగా చెప్పబడుతున్న దుకాణంలోకి నిందితులు బలవంతంగా షట్టర్‌ను ఎత్తి ప్రవేశించి, 31-01-2025/01-02-2025 మధ్య రాత్రి లాకర్‌ను పగలగొట్టి రూ. 30,20,000/- దొంగిలించారు. కేసు నమోదు...