Breaking News

HPV వ్యాక్సిన్ అంటే ఏమిటి?…దేనికి ఉపయోగం… ఎవరికి ఉపయోగం…ఏ రోగాన్ని నిరోధిస్తుంది!

బాలికల్లో పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 28, శనివారం నుంచి 14, 15 ఏళ్ల బాలికలకు ఫ్రీగా HPV టీకా అందిస్తోంది....

ఐఎస్ఐ కుట్ర భగ్నం.. 8 మంది ఉగ్రవాదుల అరెస్ట్

తమిళనాడు, బెంగాల్‌లలో భారీ ఆపరేషన్ – తిరుప్పూర్ గార్మెంట్ యూనిట్లలో తలదాచుకున్న నిందితులు న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన పాకిస్థాన్ ఐఎస్ఐ అనుబంధ నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఆదివారం...

గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు 2000 మందితో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు .

గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు 2000 మందితో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు . సమస్యాత్మక పోలింగ్ కేంద్రం అప్పాజీ పేట గ్రామాన్ని సందర్శించిన జిల్లా యస్పి .. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన...

-జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

-గ్రామ పంచాయితీ ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి • - ఎన్నికలను ప్రశాంత వాతావరణలో నిస్పక్షపాత నిర్వహణే లక్ష్యంగా పని చేయాలి విజయోత్సవ ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదు...

బలవంతపు వసూళ్ళకు పాల్పడితే చర్యలు తప్పవు!!

బలవంతపు వసూళ్ళకు పాల్పడితే చర్యలు తప్పవు!! ట్రాన్స్‌జెండర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనర్ హెచ్చరిక సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని హితవు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ.. బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్‌జెండర్లను...

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Photos :- శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి పుట్టపర్తి విమానాశ్రయంలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ,...

తొలి స్వదేశీ ఎంఆర్ఎ యంత్రం రెడీ!

టెక్నాలజీలో దూసుకుపోతున్న భారత్ మరో ఆవిష్కరణ చేసింది. తొలి స్వదేశీ ఎంఆర్ఎ యంత్రాన్ని రూపొందించింది. అక్టోబర్ నుంచి ట్రయల్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ ప్రకటించింది. దీని వల్ల టెస్టుల ఖర్చుతో పాటు విదేశాల...

అమరనాధ్ యాత్రికులకు శుభవార్త

అమర్నాథ్ గుహ వరకు రోప్ వే అమర్నాథ్ ఆలయ మార్గం సహా మూడు చోట్ల రోప్ వే లను నిర్మించడానికి DPR రూపకల్పనకు బిడ్లను ఆహ్వానించినట్లు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం వెల్లడించింది. బాల్టాల్ నుంచి 3,880...

Delhi High Court: జడ్జి కొంపముంచిన అగ్నిప్రమాదం! ఇళ్లంతా నోట్ల కట్టలే..

Delhi High Court: జడ్జి కొంపముంచిన అగ్నిప్రమాదం! ఇళ్లంతా నోట్ల కట్టలే.. ఫైర్‌ సిబ్బంది షాక్‌! అంతా బ్లాక్‌ మనీ.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది....

జయలలిత బంగారు ‘ఖజానా’!

మాజీ సీఎం జయలలిత ఆస్తులు, పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు. ఇందులో 27 కిలోల బంగారం, 1,116 కిలోల వెండి, రత్నాలు, వజ్రాభరణాలు, 10 వేల చీరలు, 750 జతల...