Breaking News

తొలి స్వదేశీ ఎంఆర్ఎ యంత్రం రెడీ!

టెక్నాలజీలో దూసుకుపోతున్న భారత్ మరో ఆవిష్కరణ చేసింది. తొలి స్వదేశీ ఎంఆర్ఎ యంత్రాన్ని రూపొందించింది. అక్టోబర్ నుంచి ట్రయల్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ ప్రకటించింది. దీని వల్ల టెస్టుల ఖర్చుతో పాటు విదేశాల...

అమరనాధ్ యాత్రికులకు శుభవార్త

అమర్నాథ్ గుహ వరకు రోప్ వే అమర్నాథ్ ఆలయ మార్గం సహా మూడు చోట్ల రోప్ వే లను నిర్మించడానికి DPR రూపకల్పనకు బిడ్లను ఆహ్వానించినట్లు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం వెల్లడించింది. బాల్టాల్ నుంచి 3,880...

Delhi High Court: జడ్జి కొంపముంచిన అగ్నిప్రమాదం! ఇళ్లంతా నోట్ల కట్టలే..

Delhi High Court: జడ్జి కొంపముంచిన అగ్నిప్రమాదం! ఇళ్లంతా నోట్ల కట్టలే.. ఫైర్‌ సిబ్బంది షాక్‌! అంతా బ్లాక్‌ మనీ.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది....

జయలలిత బంగారు ‘ఖజానా’!

మాజీ సీఎం జయలలిత ఆస్తులు, పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు. ఇందులో 27 కిలోల బంగారం, 1,116 కిలోల వెండి, రత్నాలు, వజ్రాభరణాలు, 10 వేల చీరలు, 750 జతల...

బ్రగాంజా ఘాట్లు, కర్ణాటక-గోవా సరిహద్దు

బ్రగాంజా ఘాట్లు కర్ణాటక-గోవా సరిహద్దులో ఉన్న ఒక ఆహ్లాదకరమైన పర్వత మార్గం. ఇది అద్భుతమైన దృశ్యాలు, పచ్చని అడవులు, మరియు సమృద్ధిగా ఉన్న అడవి జంతువులతో ప్రసిద్ధి చెందింది. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ...

త్వరలో మార్కెట్లోకి కొత్త ₹50 రూపాయల నోటు!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, సంతకముతో కూడిన కొత్త ₹50 నోటు త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆర్బిఐ బుధవారం సాయంత్రం వెల్లడించింది, ఇటీవలనే...

ఢిల్లీ ఫలితాలపై అన్నా హజారే షాకింగ్ కామెంట్స్ వైరల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా అన్నా హజారే స్పందించారు. ‘నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. అభ్యర్థి ప్రవర్తన, ఆలోచనలు బాగుండాలి. జీవితంలో తప్పులు లేకుండా చూసుకోవాలి. ఈ గుణాలు ఓటర్లలో నమ్మకం కలిగేలా...

నేడు కుంభమేళాకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఈరోజు మహాకుంభమేళాకు రానున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ప్రయాగరాజ్కు చేరుకోనున్న పీఎం, అక్కడి త్రివేణీ సంగమంలో స్నానమాచరించి పూజలు నిర్వహిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రధాని రాక దృష్ట్యా పటిష్ఠ భద్రతా...

తొమ్మిది మంది మావోయిస్టులు లొంగుబాటు

"ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నక్సలిజం నిర్మూలన, పునరావాస విధానం "నియాద్ నెల్ల నార్" పథకం ప్రభావంతో మారుమూల అటవీ ప్రాంతాలలో నిరంతరం కొత్త భద్రతా శిబిరాలను ఏర్పాటు చేయడం పోలీసుల అనుక్షణం గాలింపు చెర్యలు చేపడుతుందటం...

ప్రభుత్వ ప్లీడర్లు & ప్రాసిక్యూటర్లు తప్పనిసరిగా మెరిట్‌పై నియమించబడాలి

దేశంలోని హైకోర్టులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ప్రమాణం అలాంటిది. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇది జరగాలి.AGPS మరియు APPలను వారి సంబంధిత హైకోర్టులలో కేవలం రాజకీయ పరిగణనలపై నియమించండి. మెరిట్‌ను రాజీ చేయడానికి అభిమానం...