Breaking News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టీజీఎస్‌పీడీసీఎల్ అదనపు సహాయ ఇంజనీర్

సంగారెడ్డి, జూన్ 18: సంగారెడ్డి జిల్లా బొల్లారం ఐడీఏలో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL) అదనపు సహాయ ఇంజనీర్ (ఆపరేషన్స్) బి. రామకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా...

నీట్-యూజీ 2026 పరీక్షలకు సంగారెడ్డి జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

సంగారెడ్డి: ఆదివారం నిర్వహించనున్న నీట్-యూజీ 2026 పరీక్షను జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ Praveen Jain (ప్రతీక్ జైన్) మరియు జిల్లా ఎస్పీ Paritosh...

వార్షిక తనిఖీల్లో భాగంగా ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, జూన్ 16: వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా...

సంగారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్, సీసీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి: సంగారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్,...

మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించిన సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్

త్వరితగతిన నాణ్యమైన దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు అండగా నిలవాలి – అధికారులకు ఎస్పీ ఆదేశాలు సంగారెడ్డి, జూన్ 12: సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మంత్లీ క్రైమ్ రివ్యూ...

జూన్ 20న జాతీయ లోక్ అదాలత్‌

రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్,...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన సంగారెడ్డి జిల్లా పోలీసులు

సంగారెడ్డి, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు అధికారులు, సిబ్బందితో...

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి: ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ...

సంగారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు.. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలకు నో

సంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జూన్ 1 నుంచి జూన్ 30 వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్...

పదవీ విరమణ పొందిన ఎస్‌ఐ అంజిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వీరప్పలకు ఘన సన్మానం

సంగారెడ్డి, మే 30: ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజ ప్రక్రియ అయినప్పటికీ, పోలీసు శాఖకు అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన...