Breaking News

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం: ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను నేరుగా విన్నారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల వినతులను ఓపికగా ఆలకించిన...

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం: 19 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ప్రజలకు...

ఉపముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన నేపథ్యంలో గంభీరవుపేటలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పీ

సిరిసిల్ల జిల్లా గంభీరవుపేట మండలంలో ఉపముఖ్యమంత్రి మరియు మంత్రుల బృందం పర్యటనను పురస్కరించుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. మంగళవారం జరగనున్న ఈ పర్యటనకు సంబంధించి...

డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో 2K రన్.. యువత యాంటీ డ్రగ్ సోల్జర్లుగా మారాలి: ఎస్పీ మహేష్ బి. గితే

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో శనివారం 2K రన్ నిర్వహించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి....

ప్రజా పాలన 99 రోజుల కార్యచరణలో భాగంగా నల్లగొండలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ మరియు ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని...

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురు మృతి

నగరం పరిధిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో 16వ ఎగ్జిట్ పాయింట్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా,...

ఆకతాయిల ఆగడాలకు చెక్.. మాడిఫైడ్ సైలెన్సర్లపై పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్

సంగారెడ్డి జిల్లా : బైక్ సైలెన్సర్లను మాడిఫై చేసి భారీ శబ్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు మరియు సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనదారులపై పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక...

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యత: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించి వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజావాణి” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా...

విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. ఫలితాలకు భయపడొద్దు: బాలానగర్ సీఐ నర్సింహారాజు

తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను దూరం చేసేందుకు బాలానగర్ సీఐ నర్సింహారాజు వినూత్నంగా స్పందించారు. ఫలితాల కారణంగా నిరుత్సాహానికి లోనవుతున్న విద్యార్థులకు ధైర్యం చెప్పి, వారిలో...

సైబర్ మోసాల్లో బ్యాంకు అధికారుల పాత్రపై ఉక్కుపాదం.. ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో 7 మంది అరెస్ట్

సైబర్ మోసాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. “ఆపరేషన్ క్రాక్‌డౌన్” పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టిన సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు, ఐదు వేర్వేరు కేసుల్లో ప్రమేయం ఉన్న ఏడుగురు...