Breaking News

తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు ?

తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు ? తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నీటి సీసాలకు బదులు గాజు సీసాలను విక్రయిస్తున్నారు. భక్తులు ఆ సీసాలను వాడాక విసిరేస్తుండటంతో అవి ఇతరులకు ప్రమాదకరంగా మారుతున్నాయి....

విద్యార్థులను కొట్టే పరిస్థితి లేదని తనకు తాను శిక్ష వేసుకున్న హెడ్ మాస్టర్

విద్యార్థులను కొట్టే పరిస్థితి లేదని తనకు తాను శిక్ష వేసుకున్న హెడ్ మాస్టర్ విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెడ్ మాస్టర్ విజయనగరం జిల్లాలో పిల్లలు చదువులో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన...

ఎపి లో చిత్తూరు లో దోపిడీ దొంగల హల్చల్..

లక్ష్మి సినిమా హాల్ సమీపం లో ఉన్న పుష్ప వరల్డ్ షాపింగ్ యజమాని ఇంట్లోకి దూరిన దొంగలు.. రెండు తుపాకులతో కాల్పులు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోలీసుల అదుపులో నలుగురు దొంగలు, రెండు...

5 రూపాయల కోసం కక్కుర్తిపడితే రూ.5లక్షల 20వేలు కట్టాల్సి వచ్చిందిగా…

కాకినాడ జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు రూ.5 కేసులో రూ.5లక్షల 20వేలు ఫైన్ వేసిన వైనం కాకినాడ జిల్లా, అన్నవరం దేవస్థానంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుము వసూలు చేస్తున్న మొబైల్ డిపాజిట్...

భర్త కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని భార్య..

ఆంద్రప్రదేశ్గుంటూరు జిల్లా…. వారిది మధ్య తరగతి కుటుంబం… జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన అతని జీవితం సాఫిగా సాగిపోతుంది. 2005లో వివాహం అయింది. ఇద్దరూ పిల్లలున్నారు. అయితే 2019లో అతని జీవితం మలుపు తిరిగింది. అనుకోని...

శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు

AP: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శివ దీక్షాపరులకు...