Breaking News

ఎపి లో చిత్తూరు లో దోపిడీ దొంగల హల్చల్..

లక్ష్మి సినిమా హాల్ సమీపం లో ఉన్న పుష్ప వరల్డ్ షాపింగ్ యజమాని ఇంట్లోకి దూరిన దొంగలు..

రెండు తుపాకులతో కాల్పులు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోలీసుల అదుపులో నలుగురు దొంగలు, రెండు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం

తిరుమల నుండి చిత్తూరుకు ఆక్టోపస్‌ బలగాలను పంపిన అధికారులు..

5 రూపాయల కోసం కక్కుర్తిపడితే రూ.5లక్షల 20వేలు కట్టాల్సి వచ్చిందిగా…

భవనంలోనే ఉన్న మరో ఇద్దరు దుండగులు, దుండగుల దగ్గర ఆయుధాలు ఉన్నట్టు అనుమానాలు, దుండగులను పట్టుకునేందుకు రంగంలోకి ఆక్టోపస్‌ బృందం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *