సైబర్ నేరగాళ్లు బారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త – అడిషనల్ ఎస్పి రమేష్.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆడిషనల్ ఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో యన్.జి కళాశాల విద్యార్థుల కు, సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం...
