బ్రేకింగ్ న్యూస్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్
Telangana

తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా సెక్షన్ 163 (144 sec) అమలు

తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా సెక్షన్ 163 (144 sec) అమలు

తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా సెక్షన్ 163 (144 sec) అమలు – : జిల్లా ఎస్పీ డా. శబరీష్.

తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించబడుతున్న సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 163 బి.ఎన్‌.ఎస్‌.ఎస్ (144 sec) అమలు చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ తెలిపారు.

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ముగ్గురు కంటే ఎక్కువ మందికి వ్యక్తులు ఎటువంటి ప్రైవేట్ లేదా పబ్లిక్ ప్రదేశాలలో గుంపులుగా చేరరాదు. అనుమతి లేని వాహన ర్యాలీలు, టూర్ వాహనాలు లేదా ఇతర రవాణా సదుపాయాల ద్వారా MCC ఉల్లంఘించే విధంగా సంచారం నిషేధించబడింది.

ప్రజా ర్యాలీలు, ప్రదర్శనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, నినాదాలు చేయడం, రహదారులు, హైవేలు, ఫుట్‌పాత్‌లపై ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడం పూర్తిగా నిషేధించబడింది. ఎఫిజీలు, టైర్లు లేదా ఇతర దహన పదార్థాలను ప్రజా ప్రదేశాల్లో కాల్చడం కఠినంగా నిషేధించబడింది.

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్

లౌడ్ స్పీకర్ల వినియోగం నిషేధించబడింది. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా శాంతిభద్రతలకు భంగం కలిగించే సందేశాలు, చిహ్నాలు, ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించడం చట్టరీత్యా చర్యలకు దారి తీస్తుంది.

ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రతినిధుల నివాసాల వద్ద ఏ విధమైన ఆందోళనలు అనుమతించబడవు. ఎన్నికల ప్రాంగణంలో అనుమతి ఉన్న వ్యక్తులకే ప్రవేశం కల్పించబడుతుంది.

ప్రజలు, రాజకీయ నాయకులు, అభ్యర్థులు పోలీస్ శాఖకు సహకరించి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తోడ్పడాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్ విజ్ఞప్తి చేశారు.