అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం – ఒకరు అరెస్ట్.
ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పహాడీషరీఫ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడిలో సుమారు 8 క్వింటాళ్ల (800 కిలోలు) బియ్యంతో పాటు రవాణాకు...
