బ్రేకింగ్ న్యూస్
చోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులుఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి అదనపు ఎస్పీసిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనంప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులుఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి అదనపు ఎస్పీసిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనంప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Telangana

రెండవ జాతీయ లోక్ అదాలత్‌లో 2,877 కేసుల పరిష్కారం.. బాధితులకు ₹26.88 లక్షల నగదు అందజేత

రెండవ జాతీయ లోక్ అదాలత్‌లో 2,877 కేసుల పరిష్కారం.. బాధితులకు ₹26.88 లక్షల నగదు అందజేత

జిల్లా ప్రతినిధి: జిల్లాలో శనివారం నిర్వహించిన రెండవ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ D. Janaki తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 2,877 కేసులు పరిష్కరించబడినట్లు వెల్లడించారు.

పరిష్కరించబడిన కేసుల్లో 434 ఎఫ్‌ఐఆర్ కేసులు, 469 డీడీ కేసులు, 1,889 ఈ-పెట్టీ కేసులు, అలాగే 85 సైబర్ క్రైమ్ కేసులు ఉన్నాయి.

అదేవిధంగా, సైబర్ నేరాల బారిన పడ్డ బాధితులకు మొత్తం ₹26,88,894 నగదు తిరిగి అందజేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సైబర్ మోసాలకు గురైన బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడంలో ఈ చర్య కీలకంగా నిలిచిందన్నారు.

జాతీయ లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశ్యం పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడం, ప్రజలకు సత్వర న్యాయం అందించడమేనని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కోర్టులపై భారం తగ్గడంతో పాటు, బాధితులకు త్వరిత పరిష్కారం లభిస్తోందని పేర్కొన్నారు.

చోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలు

కేసుల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.

జిల్లాలో నిర్వహించిన రెండవ జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడం న్యాయ వ్యవస్థ, పోలీసు శాఖల సమన్వయానికి నిదర్శనమని అధికారులు తెలిపారు.