Breaking News

అలియాబాద్, కంది ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ.. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని అలియాబాద్, కంది గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా...

“అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమాలకు సాంస్కృతిక సారధి కీలక సహకారం – సభ్యులను సత్కరించిన ఎస్పీ పరితోష్ పంకజ్

News Content:సంగారెడ్డి జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు విజయవంతం కావడంలో సాంస్కృతిక సారధి...

“అరైవ్ అలైవ్” కార్యక్రమాలతో సంగారెడ్డిలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన – ఎస్పీ పరితోష్ పంకజ్

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు....

తమిళనాడు ఎన్నికల బందోబస్తుకు వెళ్తున్న హోమ్ గార్డులకు కిట్లు పంపిణీ – ఎస్పీ పరితోష్ పంకజ్ సూచనలు

వార్త:తమిళనాడు రాష్ట్రంలో జరుగనున్న సాదారణ ఎన్నికల బందోబస్తు విధులకు సంగారెడ్డి జిల్లా నుండి వెళ్తున్న హోమ్ గార్డ్ సిబ్బందికి మెడికల్ మరియు కనీస అవసరాల కిట్లను పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్...

సంగారెడ్డి పోలీసుల జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతంగా ముగింపు

సంగారెడ్డి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, టోర్నమెంట్ మొత్తం హోరాహోరీగా సాగిందని, క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభతో...

సంగారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

సంగారెడ్డి, ఫిబ్రవరి 28:శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక నెలపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ...

ప్రజల భద్రతే మా ధర్మం.. సురక్షిత ప్రయాణమే మా లక్ష్యం

“అరైవ్ అలైవ్ – 2026”లో భాగంగా జహీరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభం – డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు సంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 27: రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో...

ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు..

సంగారెడ్డి జిల్లా: ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్...

తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లా సత్తా

21 పతకాలతో మెరిసిన జిల్లా క్రీడాకారులు – అభినందించిన ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వారం రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర...

4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడా మహోత్సవంలో సంగారెడ్డి జిల్లాకు 6 పతకాలు

సంగారెడ్డి: 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లా పోలీస్ సిబ్బంది విశిష్ట ప్రతిభ కనబరిచి మొత్తం 6 పతకాలు సాధించారు. మూడో రోజు ముగిసే సరికి జిల్లా పోలీస్ జట్టు...