Breaking News

Live

కరడుగట్టిన ఇళ్ల దొంగతనాల నిందితుడిని అరెస్ట్ – నారాయణగూడ పోలీసులు.

ఖైరతాబాద్ జోన్ పరిధిలోని నారాయణగూడ పోలీసులు కరడుగట్టిన ఒక అంతర్రాష్ట్ర ఇళ్ల దొంగతనాల (House Burglary) నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు 30-03-2026 నాడు పగటి పూట నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు...

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం-సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి.

శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశానుసారం ఉదయం సిరిసిల్ల పట్టణంలోని సిక్ వాడలో డీఎస్పీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సరైన పత్రాలు,నంబర్ ప్లేట్లు లేని 23 ద్విచక్ర...

ట్రాఫిక్ నిబంధనలు పాటించి,సురక్షితంగా ప్రయాణించాలని ప్రజలకు విజ్ఞప్తి-జిల్లా ఎస్పీ.

జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులతో మునిపల్లి...

సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు.

హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్, ఐపిఎస్ ఆదేశాల మేరకు, చంద్రాయణగుట్ట జోన్ ట్రాఫిక్ ఎసిపి చంద్ర కుమార్ పర్యవేక్షణలో, DMRL జంక్షన్ వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించడమైనది....

సంగారెడ్డి పోలీసుల జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతంగా ముగింపు

సంగారెడ్డి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, టోర్నమెంట్ మొత్తం హోరాహోరీగా సాగిందని, క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభతో...

వికారాబాద్ పట్టణంలో సమస్యల మయం: ప్రజల ఆవేదన, అధికారుల నిర్లక్ష్యం?

వికారాబాద్ పట్టణంలో రోజు రోజుకు పలు సామాజిక, మౌలిక సమస్యలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైకిళ్ల నుంచి ఆటోల వరకు చోరీలు జరుగుతున్నాయనే ప్రచారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. బంగారం దొంగతనాలు, రేషన్ బియ్యం...

వేసవి సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రుల అప్రమత్తత అవసరం: V. C. Sajjanar

హైదరాబాద్: వేసవి సెలవుల సందర్భంగా పిల్లలపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ సూచించారు. సోషల్ మీడియా మరియు స్మార్ట్ ఫోన్ల అధిక వినియోగం పిల్లల భవిష్యత్తుకు ప్రమాదకరమవుతుందని...

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ – స్వయంగా పర్యవేక్షించిన సీపీ సజ్జనర్

హైదరాబాద్ నగరంలో H-CITI Project ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. ఈ...

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌తో బాధితుల వద్దకే పోలీసులు – మహబూబాబాద్‌లో సత్వర న్యాయానికి కొత్త సేవ

మహబూబాబాద్ జిల్లా పోలీసులు అమలు చేస్తున్న “ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్” విధానం ద్వారా ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా పరిధిలో పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితుల వద్దకే...

ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు – ముగ్గురు నిందితుల అరెస్ట్.

గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్న ఈ బెట్టింగ్ కార్యకలాపాలపై సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడి...

Breaking News