Breaking News

దేశ సమగ్రత,ఐక్యత కోసం కృషి చేసిన గొప్ప దేశ భక్తుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్.

జాతీయ ఐక్యత దినోత్సవం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ 150 వ జయంతి సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ పర్ యూనిటీ కార్యక్రమంలో బాగంగా 2కె రన్ కార్యక్రమం పట్టణ కేంద్రంలోని...

ఎస్సైగా నూతనంగా బాధ్యతలు.

మరిపెడ పోలీస్ స్టేషన్ ఎస్సైగా నూతనంగా బాధ్యతలు స్వీకరించి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ని మర్యాదపూర్వకముగా కలసిన ఎస్.ఐ వీరబాద్రారావు.

క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలోని వివిధ విభాగాల ప‌నితీరును స్వ‌యంగా ప‌రిశీలించారు-స‌జ్జ‌న‌ర్.

హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ ఐసీసీసీలోని క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలోని వివిధ విభాగాల ప‌నితీరును స్వ‌యంగా ప‌రిశీలించారు. ట‌వ‌ర్ ఏ లోని అడ్మిన్, అకౌంట్స్, ఐటీ, కంట్రోల్ రూం త‌దిత‌ర విభాగాలకు వెళ్లిన ఆయ‌న...

రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యతపట్ల ప్రజల్లో చైతన్యం-జిల్లా ఎస్పీ.

సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో విద్యార్థులు,యువత పోలీస్ అధికారులు, సిబ్బందితో కలసి జిల్లా...

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి.

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు "రన్ ఫర్ యూనిటీ" ప్రోగ్రాంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యన్.జి కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు పోలీస్ సిబ్బంది,యువత,విద్యార్దులు...

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో నిర్వహించిన సైకిల్ ర్యాలీ – జిల్లా ఎస్పీ.

అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పట్టణ కేంద్రంలోని యన్.జి కళాశాల నుండి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సైకిల్ ర్యాలీ ప్రారంభించి ర్యాలీలో పాల్గొని రామగిరి మీదుగా క్లాక్ టవర్ వరకు...

మహబూబాబాద్ జిల్లా పోలీస్ విభాగం ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ విభాగం ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ క్రమంలో మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్లోజింగ్ ప్రోగ్రామ్ ను...

స్టేషన్ మేనేజర్ తొ మాట్లాడుతున్న జిల్లా కలక్టర్,ఎస్పీ.

స్టేషన్ మేనేజర్ తొ మాట్లాడుతున్న జిల్లా కలక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ IAS మరియు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS.

డోర్నకల్ రైల్వేస్టేషన్ లో ప్రయాణికులకు ఆహారపదార్ధాలు,వాటర్ అందించిన – జిల్లా ఎస్పీ.

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డోర్నకల్ లో గోల్కొండ ఎక్ష్ప్రెస్స్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిపివేయడం జరిగింది. ఈ సందర్భంగా రైలులో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు...

జలమయం అయిన రోడ్లు, వంతెనలు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు – జిల్లా ఎస్పీ.

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సూచించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంతెనలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎవరూ నీట...