న్యాయవాదుల సంక్షేమానికి రూ.500 కోట్లు కేటాయించాలి: ఐలు భారీ ధర్నా
హైదరాబాద్, జూన్ 20: న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ప్రత్యేకంగా కేటాయించాలని అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) డిమాండ్ చేసింది. అలాగే 2019 తర్వాత నమోదైన న్యాయవాదులకు వెంటనే...
