Breaking News

చిన్నారుల భద్రతే లక్ష్యం: సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ హెల్మెట్ పంపిణీ కార్యక్రమం

హైదరాబాద్, ఏప్రిల్ 15, 2026: నగరంలో రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు మరియు చిన్నారుల ప్రాణాలను రక్షించేందుకు సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఖైరతాబాద్‌లోని వీవీ విగ్రహం వద్ద ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) పేరుతో...

నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేసిన చాదర్‌ఘాట్ పోలీసులు; ఒకరి అరెస్ట్

హైదరాబాద్, ఏప్రిల్ 14, 2026: చాదర్‌ఘాట్ పోలీసులు నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ఒక ముఠా గుట్టును రట్టు చేసి, ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి ₹94,000 విలువైన నకిలీ...

మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో డోర్-టు-డోర్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహణ

ఏప్రిల్ 14, 2026 మంగళవారం, రాజేంద్రనగర్ జోన్ డిసిపి ఎస్. శ్రీనివాస్ నేతృత్వంలో మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి కాలనీ, మాలిక రాయల్ టెర్రస్ అపార్ట్‌మెంట్‌లో డోర్-టు-డోర్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం...

రోడ్డు భద్రత, సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత – డిఎస్పీ నాగేంద్రచారి.

తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ పరిధిలో పలు వార్డులలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టి...

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు – 14-04-2026న హైదరాబాద్ లో ట్రాఫిక్ మళ్లింపులు.

ఓల్డ్ అంబేద్కర్ జంక్షన్ మరియు నెక్లెస్ రోడ్‌లోని అంబేద్కర్ స్క్వేర్ వద్ద నిర్వహించనున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల దృష్ట్యా, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నెక్లెస్ రోడ్ మరియు లోయర్ ట్యాంక్ బండ్...

“అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ – లో భాగంగా రహదారి భద్రతపై అవగాహన సదస్సు.

అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ లో భాగంగా అమీర్ పేట లోని కమ్మ సంఘం ఫంక్షన్ హాల్ లో రోడ్డు భద్రతా కమిటీలు ఏర్పాటు చేసి, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడా పంజాగుట్ట ప్రజలకు ట్రాఫిక్...

నగర పౌరుల ఆరోగ్యాన్ని హరించివేస్తున్న ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యం – వీసీ సజ్జనర్ ఐపీఎస్.

కల్తీ నివారణ కోసం బేగం బజార్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్-ఫాస్ట్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి, అక్కడి పనితీరును సమీక్షించారు. పర్యటనలో భాగంగా కార్యాలయంలోని రిసిప్షన్, ఇన్‌స్పెక్టర్, ఎస్సైల గదులతో పాటు లాకప్‌లు, మహిళా...

ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించిన – జిల్లా ఎస్పీ.

ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ తెలిపారు. ఈ సందర్భంగా...

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం-జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు....

“అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు – జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ.

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా, సంగారెడ్డి పట్టణంలోని నల్సాబ్‌గడ్డలో ఏర్పాటు చేసిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ...