Breaking News

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం: రెండు రోజుల్లో 604 మందిపై కేసులు

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం: రెండు రోజుల్లో 604 మందిపై కేసులు హైదరాబాద్: నగర రహదారులపై భద్రతను పటిష్టం చేసేందుకు మరియు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో...

నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు.

హైదరాబాద్: వాహనాల నంబర్ ప్లేట్లను మార్చడం లేదా ట్యాంపరింగ్‌కు పాల్పడటం తీవ్రమైన నేరమని, అటువంటి వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ డి. జోయల్...

మున్సిపల్ ఎన్నికలపై పకడ్బందీగా నిఘా.

మున్సిపల్ ఎన్నికలపై పకడ్బందీగా నిఘా. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కేసులు తప్పవు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ భద్రత...

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి. ప్రతి ఒక్కరు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి, ఉల్లంఘించిన...

మోకిల తండా సర్పంచ్‌పై సస్పెన్షన్ వేటు

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల తండా సర్పంచ్ వర్థ్య శాంతమ్మపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం...

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ తనిఖీలు.

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, నగదు, ఇతర విలువైన వస్తువులు...

వామ్మో.. వీళ్లు మామూలు దొంగలు కాదు…

ఇంటికి కాపలాగా ఉండే వాచ్ మెన్ కు మత్తు మందు ఇచ్చి.. చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలోని జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. నేపాలీ ముఠా.. ఓ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ సహా పని మనుషులకు మత్తు...

నూతనంగా పదోన్నతి పొంది జిల్లా ఎస్పీ డా. శబరీష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన హెడ్ కానిస్టేబుళ్లు.

హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొంది మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్స్ సీ.హెచ్ శ్రీనివాసరావు, పి. రాంబాబు, డీ. వెంకటేశ్వర్లు...

ముందస్తు చర్యలలో భాగంగా, రౌడీ షీటర్లకు కౌన్సెల్లింగ్

మైలర్ దేవ్ పల్లి పి‌ఎస్ పిరిది లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా, రౌడీ షీటర్లకు కౌన్సెల్లింగ్ నిర్వహించడం జరిగినది.ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మైలర్ దేవ్ పల్లి...

ప్రశాంత వాతావరణంలో మున్సిపాలిటి ఎన్నికల నిర్వహనే లక్ష్యంగా, పటిష్ట భద్రతా ఏర్పాట్లు..

ప్రశాంత వాతావరణంలో మున్సిపాలిటి ఎన్నికల నిర్వహనే లక్ష్యంగా, పటిష్ట భద్రతా ఏర్పాట్లు..• ఎన్నికలను ప్రభావితం చేసే ఎలాంటివి అక్రమ రవాణ జరగకుండా పకడ్బందీగా చెక్ పోస్ట్ ల నిర్వహణ.. : అదనపు ఎస్పీ రఘునందన్...