Breaking News

గుర్రంపోడులో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, ముగ్గురికి గాయాలు

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన వద్దిరెడ్డిగూడెం గ్రామ శివారులో గురువారం సాయంత్రం సుమారు 4:20 గంటల సమయంలో...

హెల్మెట్ ప్రాముఖ్యతపై మీడియాకు అవగాహన: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

జిల్లాలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే దిశగా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మీడియా...