దారి దోపిడి కేసును చేదించిన జహీరాబాద్ పోలీసులు..
• సుమారు 4.70 లక్షల విలువ గల దొంగ సొత్తు స్వాధీనం, నిందితుల రిమాండ్..• కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీపరితోష్ పంకజ్.సంగారెడ్డి జిల్లా: వివరాల్లోనికి వెళితే: తేదీ 22.01.2026...
