Breaking News

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు – జిల్లా ఎస్పీ.

వినాయక చవితి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాధునికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్,పాల్గొని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు...

ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద చిక్కుకున్న వారిని రక్షణకు సహాయక చర్యలు – కలెక్టర్,ఎస్పీ..

గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పి మహేష్ బి గితే తెలిపారు. నర్మాల వద్ద ఉన్న...

జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు,సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు – జిల్లా ఎస్పీ.

వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యక్రమంలో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయగా వినాయకుడికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించరు. ఈ...

చార్టెడ్ అకౌంటెంట్ మోసాలకు పాల్పడుతున్న ప్రధాన నిందుతుడు సత్యం అరెస్ట్.

సత్యం s/o రమేష్ కుమార్ అనే వ్యక్తి ప్రస్తుతం CA చదువుతూ దొంగిలించిన మొబైల్ ఫోన్స్ యొక్క లాక్ లు తన తండ్రి మొబైల్ రిపేర్ షాప్ నందు లాక్ లు తీసి అట్టి...

నారాయణఖేడ్ పరిదిలో గల మాద్వార్, కాంబ్లిపూర్ వాగులను సందర్శించిన – జిల్లా ఎస్పీ.

ఎడతెరిపి లేకుండా కుండపోతాల కురుస్తున్న వర్షాల దృష్ట్యా నారాయణఖేడ్ మండల పరిదిలో గల మాద్వార్, కాంబ్లిపూర్ వాగులను సందర్శించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఈ సందర్భంగా వరద ప్రవాహం వలన ఏవైన...

జిల్లా వ్యాప్తంగా ఉన్న బంగారం దుకాణాలలో భద్రత పెంచాలి-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ips.

• సుమారు 150 మంది బంగారం దుకాణదారులతో భద్రత సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ.• సిసి కెమెరాలను, వాల్ సెన్సార్ లను ఏర్పాటు చేసి, భద్రతను బలోపేతం చేయాలి.• లైసెన్స్డ్ ఆయుధాలు కలిగిన సెక్యూరిటీ...

నిడమనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిత తనిఖీ – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో నిడమనూరు పోలీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని భౌగోళిక పరిసరాలు, స్థితిగతులు వివరాలు గురించి యస్.ఐని అడిగి...

నాలుగు ముఠాలు దొంగల ముఠాలలో మొత్తం 16 మంది సభ్యులు అరెస్ట్ – జిల్లా యస్పీ.

గత కొంత కాలంగా జిల్లా లో మేకలు మరియు గొర్రెలు దొంగతనం జరుగుతున్న నేపద్యంలో జిల్లా SP ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇట్టి దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులపై నిఘా ఉంచి పట్టుబడాలని ఆదేశించగా...

బ్యాంకుల భద్రతా చర్యలపై జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 100 మంది బ్యాంకర్లతో సమావేశం.

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ బ్యాంక్ లకు చెందిన మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్లతో బ్యాంకుల భద్రత పై సమావేశాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. బ్యాంక్ లలో భద్రత,...

గణేష్ ఉత్సవాలపై అవగాహన సదస్సు-ఎస్‌ఐ శైలజ.

ధరూర్ సీఐ రఘురాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గణేష్ మండపాలకు తప్పనిసరిగా పోలీస్ మరియు సంబంధిత శాఖ అనుమతులు అవసరం. మండపాల వివరాలు గణేష్ మండపాల పోర్టల్‌లో నమోదు చేయాలి. రోడ్లను బ్లాక్ చేయకూడదు,...