Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో బయటపడ్డ మావోయిస్టుల సొరంగం

చత్తీస్ గడ్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తు న్నారు. ఇప్పటికే దాదాపు 20 మంది మావోలను బలగాలు హత మార్చేశాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు ల...

విద్యార్థులు చదువుతో పాటు సైబర్ నేరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన పెంపొందించుకోవాలి.

"ఖాకీ కిడ్స్"లో భాగంగా సైబర్ నేరలపై,ట్రాఫిక్ నియమలపై పోలీస్ వారు చెప్పిన సూచనాలపై తల్లిదండ్రులకు,ప్రజలకు అవగాహన కల్పించాలి. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల శ్రేయస్సుకు జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. "ఖాకీ...

వాహనాలకు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా అయితే జాగ్రత్త…

వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఇన్సూరెన్స్ ద్వారా కంపెనీ నష్టపరిహారం చెల్లిస్తుంది అయితే కొందరు ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లుగా అవతారం ఎత్తి వాహనదారులకు నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను అందజేస్తూ...

మెగా మెడికల్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎస్పీ ..

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS నెత్రుత్వంలో ఈ నెల 19వ తేదీ ఉదయం 9:00 లకు గంగారం మండలం బాలికల ఆశ్రమ పాఠశాల నందు గిరిజన ప్రాంతాల ప్రజలకు అత్యోత్తమ...

ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,

శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు,స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు...

కేసముద్రం లో అక్రమ రవాణా గంజాయి పట్టివేత

ఈ రోజు( బుధవారం ) ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు కేసముద్రం SI G.మురళీదర్ , తన సిబ్బంది తో కోరుకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనికీచేయుచుండగా అనుమానస్పదంగా ఒక తెల్లని ఎర్టిగా...

జిల్లాలో పనిచేస్తున్న 11 మంది ఏ.యస్.ఐలకు, యస్.ఐ లుగా పదోన్నతి

పదోన్నతి పొందిన యస్.ఐ లకు పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని క్రమ శిక్షణతో, బాధ్యతగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ పోలీస్ శాఖ పై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా పని...

26.437 కేజీల గంజాయిని కాల్చి బూడిద చేసిన పోలీసులు.

నిషేధిత గంజాయిని శాస్త్రీయ పద్దతిలో తగులబెట్టే ప్రక్రియలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., సభ్యులు అదనపు ఎస్పీ చంద్రయ్య,కమిటీ సభ్యులు మనకొండూర్ మండలం ఈదులగట్టపల్లి...

స్కూల్ సెలవుల సమయంలో పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి-ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS.

పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పనిలో ఉన్నా సరే పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS సూచించారు....

పోలీసుల పనితీరును ఆన్లైన్లో QR కోడ్ స్కాన్ ద్వారా తెలియజేయండి-జిల్లా ఎస్పీ.

తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ ఐపీఎస్ నిన్న డిజిపి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ, పనితీరు, అవలంబిస్తున్న వివిధ రకాల కార్యక్రమాలపై ప్రజా అభిప్రాయ సేకరణకు గాను క్యూ ఆర్ కోడ్ ను...