రాజన్న సిరిసిల్ల జిల్లా…..ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు:జిల్లా ఎస్పీ.
మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంబిరావుపేట, ముస్తాబద్ మండలాలలో పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి...
