Breaking News

అనునిత్యం విధులలో ఉండే పోలీసులకు క్రీడలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి-జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాధ్ కేకన్ IPS.

అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు,ఇదే స్ఫూర్తిని జీవితంలోను,విధి నిర్వహణలోను కొనసాగించాలి: జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS.ఘనంగా ప్రారంభం అయినా యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025ఘనంగా ప్రారంభించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ...

17వ పోలీస్ బెటాలియన్ లో 100 మంది సిబ్బందితో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ పోర్స్ (SDRF) సెలెక్షన్స్.

రాష్ట్రములో ఏవైనా పర్యావరణ విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను రక్షించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రములోని ప్రతి బెటాలియన్ లో 100 మంది సిబ్బందితో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ పోర్స్ (SDRF) విభాగం వుండాలనే...

గంజాయి,మతుపదార్థాలను తరమి కొట్టడంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి-జిల్లా ఎస్పీ.

గంజాయి,మతుపదార్థాలను తరమి కొట్టడంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని,పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించడానికి యోగ,మేరిటేషన్ లాంటివి అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణం పద్మనాయక ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు...

మోటార్ ఎలెక్ట్రికల్ వైర్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు.

వ్యవసాయ భూముల వద్ద మోటార్ ఎలెక్ట్రికల్ వైర్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు:కె. శివరాం రెడ్డి డి.యస్.పి నల్లగొండ.A-1 లావుడ్య తిరుమలేష్ తండ్రి రాములు,వయస్సు:29సం, వృత్తి:కూలి, గ్రామం:గోరెంట్ల తండా,...

పిరమిడ్/ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి.

•సైబర్ మోసగాళ్ళు పన్నిన ఉచ్చులో పడొద్దు. : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక.ఈ సందర్భంగా సైబర్ సెల్ డియస్పి వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్...

అంతర్ జిల్లా నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్-కె.శివరాం రెడ్డి డీఎస్పీ.

అక్రమంగా గంజాయి విక్రయిస్తూ, గంజాయి తాగుటకు బానిసలై బైక్ దొంగతనలు చేస్తూ వాటి పై రాత్రి వేళలో తాళం వేసిన ఇండ్లలల్లో దొంగతనాలకి పాల్పడుతున్న అంతర్ జిల్లా నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా...

గ్రీవెన్స్ డే తో బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు-జిల్లా ఎస్పీ.

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 34 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను...

సైబర్ నేరాలపై ప్రతి ఒకరికి అవగాహన అవసరం…

రాజు పుష్ప క్లబ్ హౌస్ లో సైబర్ నేరాల పై అవగాహన ప్రజలకు అవగాహన కల్పించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీలు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిజిపి శిఖా గోయెల్ ఆదేశాల మేరకు...

వడ్ల బస్తాల దొంగలు అరెస్ట్….

11 కేసులలో 359 వడ్ల బస్తాలు స్వాదినం , వాటి విలువ 4,00,000/-8 మంది పై కేసు నమోదు.మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలం మెచిరాజూపల్లి వద్ద నెల్లికుదుర్ ఎస్.ఐ సిబ్బంది తో కలిసి పెట్రోలింగ్...