Breaking News

ప్రత్యేక రిమిషన్‌కు 92 మంది జీవిత ఖైదీలు అర్హులు.. గవర్నర్ ఆమోదం

సుప్రీంకోర్టు Sonadhar Vs The State of Chhattisgarh కేసులో 2025 ఫిబ్రవరి 18న ఇచ్చిన ఆదేశాల మేరకు జీవిత ఖైదీల ప్రత్యేక రిమిషన్ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత విధానాలు రూపొందించాలని...

లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో చోరీ కేసు ఛేదన.. నిందితుడు అరెస్ట్

సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చైతన్య మణికంఠను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ...

జిల్లా వ్యాప్తంగా భారీ నాకాబందీ తనిఖీలు – నెల్లికుదురులో 2.5 కిలోల గంజాయి స్వాధీనం, ముగ్గురు అరెస్ట్

మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా భారీ నాకాబందీ, ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో గంజాయి మరియు ఇతర...

జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ అధికారులకు...

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఎస్పీ వారి...

ఎండ వేడిమిని తట్టుకునేందుకు ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక సదుపాయాలు

ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ట్రాఫిక్ పోలీసులకు వాటర్ బాటిల్స్, క్యాప్స్ (హ్యాట్స్), గ్లూకోజ్...

శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం ‘సాక్ ఐ’

కృత్రిమ మేధతో సోషల్ మీడియాపై నిరంతర నిఘా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సోషల్ మీడియా అబ్జర్వేషన్...

వరి కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక పర్యవేక్షణ.. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి కోడంగల్ సబ్ డివిజన్ పరిధిలోని పలు వరి కొనుగోలు కేంద్రాలు (PPCలు), గోదాములు మరియు రైస్ మిల్లులను సందర్శించి అక్కడి...

హత్య కేసులో సంచలన తీర్పు.. 10 మంది నిందితులకు జీవిత ఖైదు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం రేపిన హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పది మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సిరిసిల్ల...

అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు: సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి

జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని మే 1 నుంచి 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉన్నట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఈ చట్టం ప్రకారం పోలీసుల అనుమతి లేకుండా...