బ్రేకింగ్ న్యూస్
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానాప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిదర్యాప్తు నాణ్యత, రికార్డుల నిర్వహణ, చట్టాలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డా. శబరీష్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి – ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదుఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణబాలానగర్, రాజాపూర్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి: జిల్లా ఎస్పీ డి. జానకిఆపరేషన్ ముస్కాన్–XII: నల్లగొండ జిల్లాలో 124 మంది చిన్నారులకు రక్షణ.. 108 కేసులు నమోదువిజయవంతంగా ముగిసిన “ఆపరేషన్ ముస్కాన్–XII”.. 40 మంది చిన్నారులకు రక్షణహత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానాప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిదర్యాప్తు నాణ్యత, రికార్డుల నిర్వహణ, చట్టాలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డా. శబరీష్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి – ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదుఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణబాలానగర్, రాజాపూర్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి: జిల్లా ఎస్పీ డి. జానకిఆపరేషన్ ముస్కాన్–XII: నల్లగొండ జిల్లాలో 124 మంది చిన్నారులకు రక్షణ.. 108 కేసులు నమోదువిజయవంతంగా ముగిసిన “ఆపరేషన్ ముస్కాన్–XII”.. 40 మంది చిన్నారులకు రక్షణ
Hyderabad

చార్మినార్‌లో కల్తీ ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి.. 110 కిలోల ఫ్రైడ్ చికెన్ స్వాధీనం

చార్మినార్‌లో కల్తీ ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి.. 110 కిలోల ఫ్రైడ్ చికెన్ స్వాధీనం

హైదరాబాద్‌లో ఆహార కల్తీపై అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. హెచ్-ఫాస్ట్ (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి చార్మినార్ పరిధిలోని హుస్సేనీఆలం ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఫాస్ట్ ఫుడ్ గోదాముపై ఆకస్మిక దాడి నిర్వహించింది.

పంచ్ మొహల్లా, న్యూ లాడ్ బజార్‌లో ఉన్న ‘అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’లో తనిఖీలు చేపట్టగా, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండానే ఆహార తయారీ, నిల్వ జరుగుతున్నట్లు గుర్తించారు. నిషేధిత ఆహార రంగుల వినియోగం, పదేపదే వాడిన వంట నూనె, అపరిశుభ్ర వాతావరణం, కీటకాల నియంత్రణ లేకపోవడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడ్డాయి.

దాడిలో సుమారు 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల వంట నూనె, కృత్రిమ రసాయన ఆహార రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానా

ఇలాంటి కల్తీ ఆహారం వల్ల ఫుడ్ పాయిజనింగ్, జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అనుమానాస్పద ఆహార పదార్థాలపై ఫిర్యాదుల కోసం 8712661212 టోల్-ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.