Breaking News

లాభం కోసం దారుణ హత్య.. ఇద్దరు ప్రమాదకర నేరస్థుల అరెస్ట్

మొబైల్ ఫోన్, రూ.110 కోసం మధ్యప్రదేశ్ కార్మికుడిని రాళ్లతో కొట్టి చంపిన నిందితులు హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు, మొబైల్ ఫోన్...

వరుస దేవాలయ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్

చందుర్తి సర్కిల్ పరిధిలో వరుస దేవాలయ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి బంగారు పుస్తెలు, వెండి కళ్ళు, రూ.2,000 నగదు, కార్ జాకీ, స్పీకర్లను...

లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో చోరీ కేసు ఛేదన.. నిందితుడు అరెస్ట్

సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చైతన్య మణికంఠను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ...

జిల్లా వ్యాప్తంగా భారీ నాకాబందీ తనిఖీలు – నెల్లికుదురులో 2.5 కిలోల గంజాయి స్వాధీనం, ముగ్గురు అరెస్ట్

మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా భారీ నాకాబందీ, ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో గంజాయి మరియు ఇతర...

అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు: సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి

జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని మే 1 నుంచి 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉన్నట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఈ చట్టం ప్రకారం పోలీసుల అనుమతి లేకుండా...

బేగం బజార్‌లో మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. రూ.30 లక్షల బంగారం, నగదు స్వాధీనం

హైదరాబాద్‌లోని బేగం బజార్ పోలీసులకు భారీ విజయం లభించింది. వరుస ఇండ్ల దొంగతనాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ.30 లక్షల విలువైన...

అంతర్రాష్ట్ర మొబైల్ దొంగల ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్, భారీగా మొబైల్ విడిభాగాలు స్వాధీనం

హైదరాబాద్ నగరం మరియు పరిసర ప్రాంతాల్లో వరుస మొబైల్ ఫోన్ దొంగతనాలు, స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మొబైల్ దొంగల ముఠాను కంచన్‌బాగ్ పోలీసులు ఛేదించారు. సమన్వయంతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఆరుగురు నిందితులను అరెస్ట్...

మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష.. రూ.25 వేల జరిమానా విధించిన కోర్టు

హైదరాబాద్‌లో మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కొని పరారైన నిందితుడికి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పి. మహేష్...

ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష.. 11 ఏళ్ల శిక్ష విధించిన కోర్టు

నల్లగొండ జిల్లాలో నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ నల్లగొండ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ...

నిర్మాణ భవనాల యజమానులమంటూ రూ.16 లక్షల మోసం.. ఇద్దరు నిందితుల అరెస్ట్

నిర్మాణంలో ఉన్న భవనాలకు తామే యజమానులమని నమ్మించి రెడీమిక్స్ కాంక్రీట్ సరఫరాదారులను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను కొత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి నగదు, కారు, సెల్ ఫోన్లను స్వాధీనం...