Breaking News

బాలలను కార్మికులుగా పనిలో పెట్టుకుంటే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు..

• బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత..• బాలలను కార్మికులుగా పనిలో పెట్టుకుంటే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు..• ఆపరేషన్ స్మైల్ – XIIలో 133 మంది బాల కార్మికుల విముక్తి• ఆపరేషన్...

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 1వ తేదీ నుండి 28వ తేదీ వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ...

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

హైదరాబాద్, జనవరి 30: నగరంలో మహిళలు మరియు బాలికల రక్షణే పరమావధిగా, వారి పట్ల మరింత సున్నితంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించేలా షీ టీమ్స్ (SHE Teams) సిబ్బందికి ప్రత్యేక 'రిఫ్రెషర్ కోర్స్' శిక్షణ కార్యక్రమం...

దారి దోపిడి కేసును చేదించిన జహీరాబాద్ పోలీసులు..

• సుమారు 4.70 లక్షల విలువ గల దొంగ సొత్తు స్వాధీనం, నిందితుల రిమాండ్..• కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీపరితోష్ పంకజ్.సంగారెడ్డి జిల్లా: వివరాల్లోనికి వెళితే: తేదీ 22.01.2026...

నిండు ప్రాణాన్ని కాపాడిన హద్నూర్ ఎస్ఐ సుజిత్

ఇంస్టాగ్రామ్ పోస్ట్ కు వెంటనే స్పందించి, నిండు ప్రాణాన్ని కాపాడిన హద్నూర్ ఎస్ఐ సుజిత్ వివరాలలోనికి వెళితే సంగారెడ్డి జిల్లా హద్నూర్ మండలానికి చెందిన పాల్టెక్నీక్ పూర్తి చేసిన అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ కారణంగా...

29 మంది పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు

విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ: 29 మంది పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలువికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 29 మంది పోలీస్ అధికారులు...

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసు సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన...

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం..

• 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం..• సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్• ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.• ప్రత్యేక...

1000 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు

చెరువుగట్టు శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్ట భద్రతా.. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 1000 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు..సీసీటివి కెమెరాల...

కెనడాలో భారత సంతతి వ్యక్తి హత్య

కెనడాలో భారత సంతతికి చెందిన దిల్‌రాజ్‌ సింగ్‌ గిల్‌ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బ్రిటిష్‌ కొలంబియాలోని బర్నబే ప్రాంతంలో చోటుచేసుకుంది. వాంకోవర్‌కు చెందిన గిల్‌ హత్య వెనుక గ్యాంగ్‌ వార్‌ కారణమై ఉండొచ్చని...