Breaking News

శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం ‘సాక్ ఐ’

కృత్రిమ మేధతో సోషల్ మీడియాపై నిరంతర నిఘా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సోషల్ మీడియా అబ్జర్వేషన్...

పోక్సో, అత్యాచార బాధితులకు అండగా “భరోసా”.. 10వ ఆవిర్భావ వేడుకల్లో ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రంలో భరోసా 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి హాజరై భరోసా సేవలను అభినందించారు....

మహబూబాబాద్ ధాన్యం మార్కెట్‌లో మహిళా భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన షీటీమ్

మహబూబాబాద్ జిల్లా షీటీమ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ధాన్యం మార్కెట్‌లో మహిళా భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది రైతులు, వ్యవసాయ మార్కెట్...

మహిళల భద్రత, బాలల రక్షణ, మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ నేరాలపై సంగారెడ్డిలో అవగాహన కార్యక్రమం

సంగారెడ్డి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ రోజు (29.04.2026) సంగారెడ్డి యం.ఎన్.ఆర్ మెడికల్ కళాశాలలో జిల్లా పోలీసు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్ శాఖల సమన్వయంతో మహిళల...

వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “సేఫ్ యూత్ – స్ట్రాంగ్ నేషన్” షార్ట్ ఫిల్మ్ పోటీలు: యువతలో అవగాహన పెంపొందించేందుకు వినూత్న కార్యక్రమం

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ‘99 రోజుల క్యాంపెయిన్’ లో భాగంగా వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ సమాజంలో సామాజిక స్పృహను పెంపొందించేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ...

హోళీ వేడుకలు సహజసిద్ధంగా, సురక్షితంగా జరుపుకోండి: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచనలు

మార్చి 2, 2026: రేపు నిర్వహించుకోనున్న హోళీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, పండుగను ప్రశాంత వాతావరణంలో, పరస్పర గౌరవంతో నిర్వహించుకోవాలని కోరారు. ఎటువంటి...

ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయండి.. బాధితులకు భరోసా కల్పించండి: ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, ఫిబ్రవరి 28:జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించబడింది. సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న...

నాంపల్లి ఎగ్జిబిషన్‌లో 264 మందిపై చర్యలు – మహిళల భద్రతకు షీ టీమ్స్ కట్టుదిట్టమైన నిఘా

హైదరాబాద్, ఫిబ్రవరి 25, 2026: నగరంలో మహిళలు మరియు పిల్లల రక్షణ, గౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా Hyderabad City Police ఆధ్వర్యంలో పనిచేస్తున్న షీ టీమ్స్ విభాగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోంది. మహిళల భద్రతా...

జడ్‌పిహెచ్ఎస్ గుండ్రాతిమడుగులో షీ టీం అవగాహన కార్యక్రమం

కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని జడ్‌పిహెచ్ఎస్ హైస్కూల్, గుండ్రాతిమడుగులో శుక్రవారం షీ టీం, భరోసా, ఏహెచ్‌టీయూ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ Dr. Shabarish ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం...

వనస్థలిపురంలో దారుణ హత్య.. విడాకుల కోపంతో మాజీ భర్త చేతిలో మహిళ మృతి

హైదరాబాద్, వనస్థలిపురం: వనస్థలిపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విడాకులు ఇచ్చిందన్న కోపంతో ఓ మహిళను ఆమె మాజీ భర్త కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వనస్థలిపురం...