Breaking News

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష మరియు 40 వేలు జరిమాన – జిల్లా ఎస్పీ.

నల్లగొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలో మైనర్ బాలికపై అత్యాచారా పాల్పడిన ఘటనలో నిందితుడు గ్యారల శివ శంకర్ @ శివ కుమార్ పై బాధితురాలు పిర్యాదు మేరకు U/s 366 (A), 343,376,420,506 r/w 109 of IPC and Sec.3 r/w 4 of POCSO Act and Sec.9 of Children Marriage Act-2006 Act క్రింద కేసు నమోదు చేసి నిన్న కోర్టుకు హాజరుకాకపోవడంతో శివకుమార్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా, 1 టౌన్ పోలీస్ నిందితున్ని పట్టుబడి చేసి కోర్టులో హాజరు పరచగా గౌరవనీయ ADJ-II కమ్ SC/ST కోర్టు,అత్యాచారం మరియు POCSO కేసుల ఫాస్ట్ ర్యాక్ కోర్ట్ నిందితునికి 26 ఏళ్ల జైలు శిక్ష,రూ 40 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చిందనీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్,తెలిపారు. ఈ కేసులలో సరిఅయిన ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించి నిందితులకి శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గోపి సిఐ 1 టౌన్ PS,ప్రస్తుతం సీఐ, రాజశేఖర్ రెడ్డి 1 టౌన్ PS నల్గొండ, PPవేముల రంజిత్ కుమార్,CDO వెంకటేశ్వర్లు,1 టౌన్ సిబ్బంది రబ్బానీ, శంకర్, షకీల్, శ్రీకాంత్,సైదులు, భరోసా లీగల్ ఆఫీసర్ కల్పన, లైజన్ అధికారులు, P.నరేందర్, N.మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్లను సందర్శించిన డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *