Breaking News

ప్రజా పాలనలో భాగంగా సంగారెడ్డిలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సంగారెడ్డి జిల్లా వాక్సెన్ యూనివర్సిటీలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీజీపీ మహేష్...

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత కార్యక్రమం

నల్లగొండ, ఏప్రిల్ 15, 2026: నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత కార్యక్రమం మూడవ రోజు సందర్భంగా పిల్లల...

స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు: సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి

సిరిసిల్ల, ఏప్రిల్ 15, 2026: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద...

“పిల్లలకు కూడా హెల్మెట్ అవసరం” — ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్, ఏప్రిల్ 15, 2026: మహబూబాబాద్ పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్–2026’ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు రోడ్డు భద్రతపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తమ...

తెలంగాణ హైకోర్టు సంచలన ఉత్తర్వులు

జిల్లా & సెషన్స్ న్యాయమూర్తులకు భారీ ఎత్తున బదిలీలు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9:తెలంగాణ హైకోర్టు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తుల బదిలీలు, కొత్త పోస్టింగ్‌లపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ROC.No.1894/2026-B.SPL ప్రకారం విడుదలైన...

చెర్లపల్లి సెంట్రల్ జైలులో కొత్త G+1 బారక్ ప్రారంభం

చెర్లపల్లి సెంట్రల్ జైలులో ఖైదీల వసతి సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్మించిన నూతన G+1 బారక్‌ను ఈ రోజు ముఖ్య అతిథి డాక్టర్ సౌమ్య మిశ్రా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ & కరెక్షనల్ సర్వీసెస్...

సికా, చంచల్‌గూడలో రిట్రీట్–2026 ముగింపు సమావేశం ఘనంగా నిర్వహణ

సికా (State Institute of Correctional Administration), చంచల్‌గూడలో తెలంగాణ జైళ్ళు & శిక్షణా సేవల శాఖ ఆధ్వర్యంలో “రిట్రీట్–2026” ముగింపు సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా రాష్ట్ర...

చదర్‌ఘాట్ పోక్సో కేసులో నిందితుడికి 22 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

హైదరాబాద్ సిటీ పరిధిలోని చదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక తీవ్రమైన పోక్సో కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేయడంలో పోలీసులు విజయాన్ని సాధించారు. నాంపల్లిలోని XII అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి టి....

సంగారెడ్డి పోలీసుల జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతంగా ముగింపు

సంగారెడ్డి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, టోర్నమెంట్ మొత్తం హోరాహోరీగా సాగిందని, క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభతో...

వికారాబాద్ పట్టణంలో సమస్యల మయం: ప్రజల ఆవేదన, అధికారుల నిర్లక్ష్యం?

వికారాబాద్ పట్టణంలో రోజు రోజుకు పలు సామాజిక, మౌలిక సమస్యలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైకిళ్ల నుంచి ఆటోల వరకు చోరీలు జరుగుతున్నాయనే ప్రచారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. బంగారం దొంగతనాలు, రేషన్ బియ్యం...