Breaking News

నకిలీ PhonePe స్క్రీన్‌షాట్‌లతో ATM మోసాలు – నిందితుడు అరెస్ట్, రూ.10,000 స్వాధీనం

వార్త:హైదరాబాద్‌లో ATM సెంటర్ల వద్ద నకిలీ PhonePe యాప్ స్క్రీన్‌షాట్‌లతో అమాయకులను మోసం చేస్తున్న నిందితుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఏప్రిల్ 17, 2026న వెలుగులోకి వచ్చింది. చాంద్రాయణగుట్ట ఎక్స్...

“అరైవ్ అలైవ్” కార్యక్రమాలతో సంగారెడ్డిలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన – ఎస్పీ పరితోష్ పంకజ్

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు....

తమిళనాడు ఎన్నికల బందోబస్తుకు వెళ్తున్న హోమ్ గార్డులకు కిట్లు పంపిణీ – ఎస్పీ పరితోష్ పంకజ్ సూచనలు

వార్త:తమిళనాడు రాష్ట్రంలో జరుగనున్న సాదారణ ఎన్నికల బందోబస్తు విధులకు సంగారెడ్డి జిల్లా నుండి వెళ్తున్న హోమ్ గార్డ్ సిబ్బందికి మెడికల్ మరియు కనీస అవసరాల కిట్లను పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్...

గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన హెడ్ కానిస్టేబుల్ నజీరుద్దీన్ కుటుంబానికి తెలంగాణ పోలీస్ శాఖ ఆర్థిక సహాయం అందజేసింది తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్...

సంగారెడ్డి జోగిపేట సబ్ జైల్‌లో ట్రాన్సిట్ హోం నిర్మాణ పనులు పరిశీలించిన ఐజీ ఎం. శ్రీనివాస్

సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ జైల్‌లో ఏర్పాటు చేస్తున్న ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం) నిర్మాణ పనులను ఐజీ ఎం. శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరుగుతున్న పనులను సమగ్రంగా తనిఖీ...

సూర్యాపేట సబ్ జైలు తనిఖీ: ఖైదీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి – డీజీ సౌమ్య మిశ్రా

తెలంగాణ రాష్ట్ర కారాగార శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా, ఐపీఎస్ సూర్యాపేట సబ్ జైలును సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జైలు నిర్వహణలోని పలు కీలక అంశాలను పరిశీలించారు....

మిర్యాలగూడలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఏఆర్సీ ఫంక్షన్ హాల్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల...

రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యం

సిరిసిల్లలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన “అరైవ్.. అలైవ్” కార్యక్రమంలో రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు. జిల్లా పోలీస్ శాఖ, రవాణా...

“అరైవ్ అలైవ్” ప్రచారంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ

వార్త:హైదరాబాద్‌లో “అరైవ్ అలైవ్” రహదారి భద్రత ప్రచారంలో భాగంగా ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ఈ శిబిరాన్ని...

తెలంగాణలో మీ సేవా కేంద్రాల్లో ఏసీబీ సడెన్ తనిఖీలు… అనేక అక్రమాలు బట్టబయలు

వార్త:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సడెన్ తనిఖీలు నిర్వహించి అనేక అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. ఏప్రిల్ 15న హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్,...