సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న – జిల్లా ఎస్పీ.
వినాయక నిమర్జనాలను పురస్కరించుకొని సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.వినాయక శోభా యాత్ర, నిమర్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ...
