గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి – జిల్లా ఎస్పీ.
సిరిసిల్ల పట్టణంలో నేడు జరిగే నిమజ్జన కార్యక్రమాలకు 400 మంది పోలీసు అధికారులు,సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. నిమజ్జనం విజయవంతంగా పూర్తయ్యే వరకు...
