Breaking News

గాంధీ వర్ధంతి సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించిన నివాళులు అర్పించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్బంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ, అధికారులు, సిబ్బంది తో కలిసి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ...

తొమ్మిది మంది మావోయిస్టులు లొంగుబాటు

"ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నక్సలిజం నిర్మూలన, పునరావాస విధానం "నియాద్ నెల్ల నార్" పథకం ప్రభావంతో మారుమూల అటవీ ప్రాంతాలలో నిరంతరం కొత్త భద్రతా శిబిరాలను ఏర్పాటు చేయడం పోలీసుల అనుక్షణం గాలింపు చెర్యలు చేపడుతుందటం...

అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.

మునిపల్లి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జిల్లా అదనపు. ఎస్పీ సంజీవ రావు మాట్లాడుతూ.. నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు తేది: 30.01.2025 నాడు ఉదయం 10.00...

మెరిసిన బంగారు తేజం….

మెరిసిన బంగారు తేజం…. 10 కిలోమీటర్లు 34 నిమిషాల్లో…. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడోత్సవాళ్ళో మానుకోట జిల్లాకు బంగారుపతకం… 🥇 అభినంధించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS మహబూబాబాద్...

ప్రభుత్వ ప్లీడర్లు & ప్రాసిక్యూటర్లు తప్పనిసరిగా మెరిట్‌పై నియమించబడాలి

దేశంలోని హైకోర్టులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ప్రమాణం అలాంటిది. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇది జరగాలి.AGPS మరియు APPలను వారి సంబంధిత హైకోర్టులలో కేవలం రాజకీయ పరిగణనలపై నియమించండి. మెరిట్‌ను రాజీ చేయడానికి అభిమానం...

ప్రభుత్వ ప్లీడర్లు & ప్రాసిక్యూటర్లు తప్పనిసరిగా మెరిట్‌పై నియమించబడాలి; రాజకీయ పరిగణనలు లేదా బంధుప్రీతిపై కాదు: సుప్రీంకోర్టు

రాజకీయ కారణాలతో హైకోర్టుల్లో ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తున్న ప్రభుత్వాల తీరును సుప్రీంకోర్టు బుధవారం (జనవరి 29) తప్పుబట్టింది. ప్రభుత్వ ప్లీడర్లు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించేటప్పుడు "అభిమానం మరియు బంధుప్రీతి" కారకాలు...

మాదకద్రవ్యాల నిర్మూలనలో ఉన్నతాధికారులచే జిల్లాకు గుర్తింపు, రివార్డులతో సత్కారం..

మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా ఈ రోజు సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అధికారులతో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపియస్....

డిజిటల్ మోసాలు పెరుగుతున్న సంఘటనలను పరిష్కరించేందుకు, RBI అధికారులు.

సైబర్ నేరాల పెరుగుతున్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొవడంలో వేగంగా స్పందించటం అనేది అత్యంత అవసరం,” అని సీవీ ఆనంద్,డీజీ & CP- హైదరాబాద్, అన్నారు.డిజిటల్ మోసాలు పెరుగుతున్న సంఘటనలను పరిష్కరించేందుకు, RBI అధికారులు, మరియు...

ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థిని విద్యార్థులకు ప్రతిజ్ఞ చేయించిన జిల్లా ఎస్పీ.

•ట్రాఫిక్ రూల్స్ పాటించి, రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందండి.•ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థిని విద్యార్థులకు ప్రతిజ్ఞ చేయించిన జిల్లా ఎస్పీ.•రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా ట్రాఫిక్ రూల్స్ పై జహీరాబాద్ పట్టణలోని వివిధ విద్యాసంస్థలకు...

రోడ్డు ప్రమాదాల వల్ల నష్టపోతున్న వారిలో ఎక్కువ శాతం యువతే

రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి నెహ్రు సెంటర్ మీదిగా అండర్ బ్రిడ్జి, మదర్ తెరెస్సా బొమ్మ, బస్ స్టాండ్ రోడ్డు, నర్సంపేట...