
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న గణనాథుని శోభాయాత్ర. సంగారెడ్డి, సదాశివపేట, పటాన్ చెరువు పట్టణాలలో బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. నిమజ్జనం చేసే చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచలు చేయడం జరిగింది.
