నూతనంగా పదోన్నతి పొంది జిల్లా ఎస్పీ డా. శబరీష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన హెడ్ కానిస్టేబుళ్లు.
హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొంది మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్స్ సీ.హెచ్ శ్రీనివాసరావు, పి. రాంబాబు, డీ. వెంకటేశ్వర్లు...
