Breaking News

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను పరిశీలించారు. జిల్లాలోని...

బక్రీద్ పండుగ ప్రశాంత నిర్వహణకు చర్యలు.. బీఫ్ షాపుల యజమానులతో డీఎస్పీ కె. శివరాం రెడ్డి సమీక్ష సమావేశం

బక్రీద్ పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో డీఎస్పీ కె. శివరాం రెడ్డి స్థానిక కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు, పండుగ నిర్వాహకులు మరియు బీఫ్ షాపుల...

రహదారులపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా : రహదారులపై ధాన్యం ఆరబోయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.....

హైదరాబాద్‌లో మే 10న ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత

హైదరాబాద్‌లో మే 10న నిర్వహించనున్న ప్రధానమంత్రి Narendra Modi భారీ బహిరంగ సభకు నగర యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సభ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై నగర పోలీస్ కమిషనర్ సుమతి...

ముఖ్యమంత్రి కొడంగల్ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా

రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను...

చిలకలగూడలో వైన్ షాపుపై డిసిపి ఆకస్మిక తనిఖీ.. బహిరంగంగా మద్యం సేవించిన 20 మంది అదుపులోకి

సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భోయిగూడ రోడ్డులో ఉన్న జేపీ లిక్కర్ వైన్స్‌పై సికింద్రాబాద్ డిసిపి రక్షితా కృష్ణమూర్తి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ తనిఖీల్లో లైసెన్సింగ్ నిబంధనల...

పోక్సో, అత్యాచార బాధితులకు అండగా “భరోసా”.. 10వ ఆవిర్భావ వేడుకల్లో ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రంలో భరోసా 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి హాజరై భరోసా సేవలను అభినందించారు....

మహబూబాబాద్ ధాన్యం మార్కెట్‌లో మహిళా భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన షీటీమ్

మహబూబాబాద్ జిల్లా షీటీమ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ధాన్యం మార్కెట్‌లో మహిళా భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది రైతులు, వ్యవసాయ మార్కెట్...

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం.. నగదు రివార్డు అందజేత

గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జరుగుతున్న అక్రమాలను అప్రమత్తతతో బయటపెట్టిన తండ్రీకొడుకులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఘనంగా సత్కరించారు. శనివారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డును...

డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో 2K రన్.. యువత యాంటీ డ్రగ్ సోల్జర్లుగా మారాలి: ఎస్పీ మహేష్ బి. గితే

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో శనివారం 2K రన్ నిర్వహించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి....