Breaking News

చార్మినార్‌లో కల్తీ ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి.. 110 కిలోల ఫ్రైడ్ చికెన్ స్వాధీనం

హైదరాబాద్‌లో ఆహార కల్తీపై అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. హెచ్-ఫాస్ట్ (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి చార్మినార్ పరిధిలోని హుస్సేనీఆలం ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఫాస్ట్...

హైదరాబాద్‌లో వర్షాల ప్రభావం: సోమాజిగూడ వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్

హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమాజిగూడలోని జీఆర్టీ జంక్షన్, ప్రజా భవన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాటర్‌లాగింగ్ పాయింట్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ గురువారం రాత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో...

వార్షిక తనిఖీలలో సంగారెడ్డి డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, జూన్ 16: వార్షిక తనిఖీలలో భాగంగా సంగారెడ్డి సబ్-డివిజనల్ పోలీసు అధికారి (డీఎస్పీ) కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలోని రికార్డులు,...

చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు.. సన్నద్ధతలను సమీక్షించిన డీజీ సౌమ్య మిశ్రా

జైళ్లలో ఖైదీల పునరావాసం, నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ జైళ్ల శాఖ మరో కీలక అడుగు వేస్తోంది. ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ) ఏర్పాటు...

వార్షిక తనిఖీల్లో భాగంగా ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, జూన్ 16: వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా...

రాజీ మార్గమే రాజమార్గం – జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ డి. జానకి

మహబూబ్‌నగర్, జూన్ 16: ప్రజలకు త్వరితగతిన, సులభంగా, తక్కువ ఖర్చుతో న్యాయం అందించాలనే లక్ష్యంతో జూన్ 20న నిర్వహించనున్న రెండవ జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ...

మిర్యాలగూడలో అర్ధరాత్రి “ఆపరేషన్ చెబుత్ర”.. ధాబాలు, లాడ్జీలు, హోటళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు

మిర్యాలగూడ, జూన్ 16: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ మిర్యాలగూడ పట్టణంలో సోమవారం అర్ధరాత్రి ప్రత్యేకంగా “ఆపరేషన్ చెబుత్ర” నిర్వహించింది. జిల్లా...

జూన్ 20న జాతీయ లోక్ అదాలత్‌

రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్,...

వేధింపులను మౌనంగా భరించకండి.. వెంటనే ఫిర్యాదు చేయండి: ఎస్పీ మహేష్ బి. గితే

5 నెలల్లో 14 ఎఫ్‌ఐఆర్‌లు, 16 పెట్టి కేసులు నమోదు చేసిన షీ టీమ్ జిల్లా ప్రతినిధి: మహిళలు, బాలికలు, విద్యార్థినులు ఎలాంటి వేధింపులు ఎదురైనా మౌనంగా భరించకుండా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, బాధితులకు...

ప్రజావాణిలో ప్రజల సమస్యల స్వీకరణ

ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్పీ ఆదేశాలు సంగారెడ్డి: ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా...