Breaking News

హైదరాబాద్ లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన పై సిఎస్ సమీక్ష…

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 16వ తేదీన ఉప రాష్ట్రపతి, 21వ తేదీన రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై...

దొంగల ముఠా అరెస్టు 36 లక్షల విలువైన బంగారం, కారు, కెమెరా స్వాధీనం

కూకట్పల్లి, సెప్టెంబర్ 29 : (సూర్యోదయం) కూకట్పల్లి పోలీసులు ఇంటి దొంగతనాలపై పహారా నిర్వహిస్తుండగా ముగ్గురు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 290 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ఐ20...

హైదరాబాద్‌లో గణనీయంగా తగ్గిన క్రైమ్ రేట్

హైదరాబాద్‌లో గణనీయంగా తగ్గిన క్రైమ్ రేట్: పోలీసుల సమిష్టి కృషిని అభినందించిన సివి ఆనంద్ డిజి, కమిషనర్ ఆఫ్ పోలీసు.హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మరియు డీజీపీ సి.వి. ఆనంద్, ఈరోజు ఉన్నతాధికారులతో క్రైమ్...

Not OG… They call him DG

సాధారణంగా డీజీపీలుగా ఎవరిని ఎంచుకోవాలనేది ముఖ్యమంత్రుల విచక్షణ… శివధర్‌రెడ్డిని తెలంగాణ కొత్త డీజీపీగా రేవంత్‌రెడ్డి నియమించడం పెద్ద ఆశ్చర్యమేమీ కలిగించలేదు, చాన్నాళ్లుగా అందరూ ఊహిస్తున్నదే… దానికి బలమైన కారణాలూ ఉన్నాయి…ఐతే డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం...

కన్నుల పండుగగా బతుకమ్మ సంబరాలు…

కన్నుల పండుగగా సంగారెడ్డి జిల్లా పోలీసు సుటుంబం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు… హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా జడ్జ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురి.:జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్. ఈ రోజు సంగారెడ్డి...

ఊపిరి పీల్చుకున్న రైతన్న…

చిరునవ్వుతో యూరియా బస్తాతొ ఇంటికి పయనం అయినా కిసాన్… మహబూబాబాద్ జిల్లాలో ఎరువుల పంపిణీ ప్రక్రియలో పోలీసుల కీలక సహకారం లభించింది. రైతులు ఊపిరి పీల్చుకునేలా, యూరియా బస్తాలను సమర్థవంతంగా మరియు భద్రంగా పంపిణీ...

ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా …..

మహిళల భద్రతకు ప్రతిష్టాత్మకంగా పని చేస్తున షీ టీమ్ లుఫిర్యాదుల స్వీకరణకు ప్రజలకు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానంQR కోడ్ ద్వారా ఉన్న చోటు నుండే వేధింపులపై నిమిషాల్లో ఫిర్యాదు చేయవచ్చుమహబూబాబాద్ జిల్లా పరిధిలో షీ...

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం.

గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 13 ఫిర్యాదులు స్వీకరణ ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే...

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్స్ మానుకొండి.—

బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోకండి. కోలుకోలేని విధంగా ఆర్ధిక నష్టం జరిగితే చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయి. జాగ్రత్త ఐసీసీ నిర్వహించే మ్యాచులు క్రికెట్ ఆట అయితే...

నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపిన సైకో.

మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ఫోసిస్ కల్పతరు ప్రాజెక్ట్‌లో లేబర్‌ యోగేశ్వర్ దంపతులు పనిచేస్తున్న సమయంలో పక్కనే ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని వెస్ట్ బెంగాల్‌కు చెందిన సైకో బీరు...