Breaking News

పోలీసులలో ప్రతిభను వెలికి తీయడానికే పోలీసు డ్యూటి మీట్స్ – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ips.

•జోనల్ డ్యూటి మీట్ నందు ప్రతిభ చాటిన సంగారెడ్డి, వికారాబాద్ పోలీసు అధికారులు, జాగిలాలను రాష్ట్ర స్థాయి డ్యూటి మీట్ కు ఎంపికా.•రాష్ట్ర స్థాయి డ్యూటి మీట్ నందు సత్తా చాటాలి. జిల్లా ఎస్పీ...

చందుర్తి సర్కిల్ కార్యాలయం,పోలీస్ స్టేషన్ తనిఖీ – జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్.

పోలీస్ అధికారులు,సిబ్బంది పారదర్శకంగా వ్యవహరిస్తూ ప్రజలకు సమర్ధవంతమైన సేవాలందించాలని,స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ అధికారులకు...

నిఘా నేత్రం నీడలో చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిష్టంపెట్ గ్రామం – జిల్లా ఎస్పీ.

నేరాల నియంత్రణ,కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. గ్రామాల్లో అనుమానిత వ్యక్తుల సమాచారం పోలీస్ వారికి అందించాలి. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ ప్రజలు ముందుకు రావడం అభినందనీయం. జిల్లా ఎస్పీ మహేష్...

జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి – జిల్లా ఎస్పీ.

జిల్లాలో చింతపల్లి,దేవరకొండ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న రాజారాం నాయక్,రవి నాయక్ లకు కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్...

ఏటీఎం చోరీకి పాల్పడ్డ దుండగులు అరెస్ట్.

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మార్కండేయ నగర్ హెచ్డిఎఫ్సి ఏటీఎం చొరీ సుమారు మధ్య రాత్రి తొమ్మిదో తారీఖు గ్యాస్ కట్టర్ లో ఉపయోగించి ఏటీఎంలో ఉన్న డబ్బులు దొంగలించారు. ముగ్గురు వ్యక్తులు ఆ...

గంజాయి చాక్లెట్లు స్వాధీనం-టాస్క్ ఫోర్స్ పోలీసులు.

తాండూరు పట్టణంలో డ్రగ్స్ కలిపిన చాక్లెట్ల ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది, ఇక్కడ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయి నగర్ లోని నంబర్ వన్ స్కూల్ సమీపంలో ఒక వ్యక్తి నుండి 45...

గంజాయి కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్, రిమాండ్ కి తరలింపు.

250 గ్రాముల గంజాయి,రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం. అక్రమంగా గంజాయి సేవించిన, క్రయవిక్రయాలు జరిపిన,కఠిన చర్యలు తప్పవు. వివరాలు వెల్లడించిన వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్.సుల్తానాబాద్ కి చెందిన వేముల శ్రీనివాస్,వేముల విజయ లక్ష్మీ...

డ్రీమ్ పఫ్ బేకరీపై మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు దాడి.

సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం కాలనీ ఓం ఝండా సమీపంలో ఉన్న డ్రీమ్ పఫ్ బేకరీపై మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. వారు...

పగలు, రాత్రి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో మొత్తం 13 నేరాలు చేసిన ముఠా, వారి నుండి 12 లక్షల విలువ గల (115.50 గ్రాములు) బంగారు ఆభరణాలు మరియు (300 గ్రాముల) వెండి ఆభరణాలు, 25,000/- రూపాయల...

ఉద్యోగి ఉద్యోగ జీవితంలో పదవి విరమణ అనేది సహజం-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

పదవి విరమణ పొందిన ఎస్ఐలు షేక్ షాబుద్దీన్, కే.మల్లయ్య లను ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. జూన్ 30న పదవి విరమణ పొందిన షేక్ షాబుద్దీన్, కే.మల్లయ్య...