పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసా – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.
కనగల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ సైదులు సతీమణి లక్ష్మీ చేయూత ద్వారా రెండు లక్షల రూపాయలు చెక్కు అందజేసి జిల్లా యస్.పి పరామర్శించి, మాట్లాడుతూ చనిపోయిన...
