Breaking News

మహా కంది కొండ జాతర ను పర్యవేక్షిస్తున్న – జిల్లా ఎస్పీ.

కార్తీక పౌర్ణమి న సీరోల్ మండలం లో జరిగే మహా కంది కొండ జాతర ను పర్యవేక్షిస్తున్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *