Breaking News

నారాయణఖేడ్ పరిదిలో గల మాద్వార్, కాంబ్లిపూర్ వాగులను సందర్శించిన – జిల్లా ఎస్పీ.

ఎడతెరిపి లేకుండా కుండపోతాల కురుస్తున్న వర్షాల దృష్ట్యా నారాయణఖేడ్ మండల పరిదిలో గల మాద్వార్, కాంబ్లిపూర్ వాగులను సందర్శించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఈ సందర్భంగా వరద ప్రవాహం వలన ఏవైన...

జిల్లా వ్యాప్తంగా ఉన్న బంగారం దుకాణాలలో భద్రత పెంచాలి-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ips.

• సుమారు 150 మంది బంగారం దుకాణదారులతో భద్రత సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ.• సిసి కెమెరాలను, వాల్ సెన్సార్ లను ఏర్పాటు చేసి, భద్రతను బలోపేతం చేయాలి.• లైసెన్స్డ్ ఆయుధాలు కలిగిన సెక్యూరిటీ...

నిడమనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిత తనిఖీ – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో నిడమనూరు పోలీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని భౌగోళిక పరిసరాలు, స్థితిగతులు వివరాలు గురించి యస్.ఐని అడిగి...

నాలుగు ముఠాలు దొంగల ముఠాలలో మొత్తం 16 మంది సభ్యులు అరెస్ట్ – జిల్లా యస్పీ.

గత కొంత కాలంగా జిల్లా లో మేకలు మరియు గొర్రెలు దొంగతనం జరుగుతున్న నేపద్యంలో జిల్లా SP ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇట్టి దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులపై నిఘా ఉంచి పట్టుబడాలని ఆదేశించగా...

బ్యాంకుల భద్రతా చర్యలపై జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 100 మంది బ్యాంకర్లతో సమావేశం.

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ బ్యాంక్ లకు చెందిన మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్లతో బ్యాంకుల భద్రత పై సమావేశాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. బ్యాంక్ లలో భద్రత,...

గణేష్ ఉత్సవాలపై అవగాహన సదస్సు-ఎస్‌ఐ శైలజ.

ధరూర్ సీఐ రఘురాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గణేష్ మండపాలకు తప్పనిసరిగా పోలీస్ మరియు సంబంధిత శాఖ అనుమతులు అవసరం. మండపాల వివరాలు గణేష్ మండపాల పోర్టల్‌లో నమోదు చేయాలి. రోడ్లను బ్లాక్ చేయకూడదు,...

బాధితుల పిర్యాదులపై తక్షణ చర్యలు – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 48 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి...

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం – జిల్లా ఎస్పీ.

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్...

అంతరాష్ట్ర ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్ – జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్.

ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి జిల్లా బిక్కవోలు మండలం వులుపల్లి గ్రామానికి చెందిన అంబటి రాంబాబు అనే వ్యక్తి తెలుగు రాష్ట్రల్లో ఆన్లైన్ గేమ్స్/స్టాక్ మార్కెట్ డబ్బులు పెట్టి పెద్దమొత్తంలో డబ్బులు పోగొట్టుకోగా ఎలాగైనా సులభ...

పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయకులను ప్రతిష్టిద్దాం – జిల్లా ఎస్పీ.

• వినాయక ప్రతిమను ప్రతిష్టించాలనుకుంటున్నారా అయితే పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి.• శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి.• ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మత సామరస్యం నెలకొంటుంది. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్...