Breaking News

ఫిర్యాది సమస్యలను విని,వారి సమస్యల తక్షణ పరిష్కారానికై యస్.హెచ్.ఓ లకు సూచనలు.

•సమస్యకు సత్వర న్యాయం జరగనప్పుడు మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని రావచ్చు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ప్రజావాణి కార్యక్రమంలో భాగం వివిధ మండలాల నుండి వచ్చిన...

17వ బెటాలియన్ లో పాత వస్తువుల వేలం – కమాండెంట్ ఎం. ఐ. సురేష్.

రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ లోని పాత టైర్లు, బ్యాటరీలు మరియు పాత ఇతర సామాన్లను తేది: 09-09-2025నుండి10-09-2025 వరకు 10:30 కి బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ లో వేలం...

వైభవంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జన వేడుకలు పరిశీలించిన – కలెక్టర్, ఎస్పీ.

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో వినాయక నిమజ్జన వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. సిరిసిల్ల మానేరు తీరంలోని బ్రిడ్జి వద్ద, ప్రేమ్ నగర్ లో నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శోభాయాత్రను...

నిఘా నీడలో గణేష్ శోభాయాత్ర.

సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగుతున్న గణేష్ శోభాయాత్రను పోలీసులు కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాలు, నిమజ్జన ప్రదేశం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరగగా,ఎక్కడైనా...

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి – జిల్లా ఎస్పీ.

సిరిసిల్ల పట్టణంలో నేడు జరిగే నిమజ్జన కార్యక్రమాలకు 400 మంది పోలీసు అధికారులు,సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. నిమజ్జనం విజయవంతంగా పూర్తయ్యే వరకు...

బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న గణనాథుని శోభాయాత్ర. సంగారెడ్డి, సదాశివపేట, పటాన్ చెరువు పట్టణాలలో బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. నిమజ్జనం చేసే చెరువుల...

గణనాథుని శోభాయాత్రకు సర్వం సిద్దం – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో వినాయకుల నిమజ్జనాలు జరగనున్న నేపధ్యలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా సుమారు 800 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ వివరించారు. జిల్లాలోని ప్రధాన...

నాలుగు వరుసల్లో విగ్రహాల శోభాయాత్ర నిమజ్జనం వేగవంతం – సివి ఆనంద్ ఐపీఎస్.

గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కొనసాగుతోందని సివి ఆనంద్ ఐపీఎస్ డిజి, కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాదు తెలిపారు. నిమజ్జన ప్రక్రియలో పురోగతిని, పోలీసులు తీసుకున్న చర్యలను...

నేషనల్ పోలీస్ అకాడమీ నుండి 170 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు – సి.వి. ఆనంద్ ఐపీఎస్.

నేషనల్ పోలీస్ అకాడమీ నుండి 170 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు TGICCC భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు సి.వి. ఆనంద్, ఐపీఎస్,డిజి, కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాదు తో ముఖాముఖిగా మాట్లాడారు....

గణేష్ నిమజ్జన బందోబస్తుపై ఈస్ట్ జోన్ మరియు సౌత్ ఈస్ట్ జోన్ అధికారులతో సమీక్షా సమావేశం.

ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం, అంబర్‌పేటలో, డి.జి. మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాదు సి.వి. ఆనంద్ ఐపీఎస్ గణేష్ నిమజ్జన బందోబస్తుపై ఈస్ట్ జోన్ మరియు సౌత్ ఈస్ట్ జోన్ అధికారులతో సమీక్షా...