Breaking News

• సిగాచి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్ జుడీషియాల రిమాండుకు తరలింపు..

• సిగాచి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్ జుడీషియాల రిమాండుకు తరలింపు..

• సిగాచి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్ జుడీషియాల రిమాండుకు తరలింపు..• వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్..

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు ఛేదన.. నలుగురు అరెస్ట్, రూ.30 లక్షల నగదు సహా కీలక స్వాధీనం

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: పాశమైలారం పారిశ్రమిక వాడలోని, సిగాచి పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదం ఘటనపై భానూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం.184/2025, BNS సెక్షన్లు 105, 110, 118(1), 118(2) ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది..
ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నిందితుడైన సిగాచి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – అమిత్ రాజ్ సిన్హా ను నిన్న తేది: 27.12.2025 సాయంత్రం అరెస్ట్ చేసి, జుడీషియల్ రిమాండుకు తరలించడం జరిగింది.
అరెస్ట్ అనంతరం గౌరవ న్యాయస్థానం నిందితుడిని 14 రోజుల జుడీషియల్ రిమాండుకు (Judicial Custody) ఆదేశించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎస్పీ గారు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *