Breaking News

అంతర్రాష్ట్ర మొబైల్ దొంగల ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్, భారీగా మొబైల్ విడిభాగాలు స్వాధీనం

హైదరాబాద్ నగరం మరియు పరిసర ప్రాంతాల్లో వరుస మొబైల్ ఫోన్ దొంగతనాలు, స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మొబైల్ దొంగల ముఠాను కంచన్‌బాగ్ పోలీసులు ఛేదించారు. సమన్వయంతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఆరుగురు నిందితులను అరెస్ట్...

సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష.. దర్యాప్తు బృందాన్ని సన్మానించిన సీపీ వీసీ సజ్జనర్

సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన బాలుడి కిడ్నాప్, దారుణ హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేసి, కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించిన పోలీస్...

రాయికోడ్‌లో బైక్ దొంగ అరెస్ట్.. 1 బైక్, 2 ఆటోలు స్వాధీనం

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుండి 1 బైక్‌తో పాటు 2 ఆటో...

మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష.. రూ.25 వేల జరిమానా విధించిన కోర్టు

హైదరాబాద్‌లో మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కొని పరారైన నిందితుడికి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పి. మహేష్...

నారాయణగూడ పోలీసుల చేతిలో ఇద్దరు కిరాతక అటెన్షన్ డైవర్షన్ నిందితులు అరెస్ట్

హైదరాబాద్ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని నారాయణగూడ పోలీసులు ఇద్దరు కిరాతక అటెన్షన్ డైవర్షన్ నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్బీఐ ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమాయకులను మోసం చేసి నగదు దోచుకుంటున్న వీరిని పోలీసులు...

నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేసిన చాదర్‌ఘాట్ పోలీసులు; ఒకరి అరెస్ట్

హైదరాబాద్, ఏప్రిల్ 14, 2026: చాదర్‌ఘాట్ పోలీసులు నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ఒక ముఠా గుట్టును రట్టు చేసి, ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి ₹94,000 విలువైన నకిలీ...

తంగళ్ళపల్లి పోలీసులకు పెద్ద సక్సెస్…ముగ్గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్!

సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లి పోలీసులకు కీలక విజయం లభించింది. అంతర్ జిల్లా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై రూరల్ సి.ఐ నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. తంగళ్ళపల్లి...

ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయండి.. బాధితులకు భరోసా కల్పించండి: ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, ఫిబ్రవరి 28:జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించబడింది. సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న...