తాండూరు పట్టణంలో డ్రగ్స్ కలిపిన చాక్లెట్ల ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది, ఇక్కడ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయి నగర్ లోని నంబర్ వన్ స్కూల్ సమీపంలో ఒక వ్యక్తి నుండి 45...
250 గ్రాముల గంజాయి,రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం. అక్రమంగా గంజాయి సేవించిన, క్రయవిక్రయాలు జరిపిన,కఠిన చర్యలు తప్పవు. వివరాలు వెల్లడించిన వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్.సుల్తానాబాద్ కి చెందిన వేముల శ్రీనివాస్,వేముల విజయ లక్ష్మీ...
సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం కాలనీ ఓం ఝండా సమీపంలో ఉన్న డ్రీమ్ పఫ్ బేకరీపై మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. వారు...
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో మొత్తం 13 నేరాలు చేసిన ముఠా, వారి నుండి 12 లక్షల విలువ గల (115.50 గ్రాములు) బంగారు ఆభరణాలు మరియు (300 గ్రాముల) వెండి ఆభరణాలు, 25,000/- రూపాయల...
పదవి విరమణ పొందిన ఎస్ఐలు షేక్ షాబుద్దీన్, కే.మల్లయ్య లను ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. జూన్ 30న పదవి విరమణ పొందిన షేక్ షాబుద్దీన్, కే.మల్లయ్య...
జిల్లా పోలీస్ కార్యాలయంలోని గడువు తీరిన వివిధ రకాల పాత టెంట్లు,ఐటీ విభాగానికి చెందిన కంప్యూటర్లు, పర్నిచర్ వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ ఐ.పి.యస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ...
ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్....
ఫిర్యాది సమస్యలను ఓపిగ్గా విని వారి సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేయవలసిందిగా యస్.హెచ్.ఓ లకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి...
నిందితుల వద్ద నుండి సుమారు 40 వేల రూపాయల గల కిలోన్నర గంజాయి మూడు సెల్ ఫోన్లు స్వాధీనముతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలనలో బాగంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ...
చెన్నై నుంచి అరక్కోణం వైపుగా వెళ్తున్న పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ గూడ్స్ రైలులో అగ్నిప్రమాదం. రైలు ట్యాంకర్లు అగ్నికి ఆహుతి. భారీ ఎత్తున ఎగసి పడుతున్న మంటలు, భారీ అగ్నిప్రమాదంతో నిలిచిపోయి రైల్వే సర్వీసులు,...