Breaking News

గూడ్స్ రైలులో భారీ అగ్నిప్ర‌మాదం.

చెన్నై నుంచి అరక్కోణం వైపుగా వెళ్తున్న పెట్రోల్‌, డీజిల్ ట్యాంకర్ గూడ్స్ రైలులో అగ్నిప్రమాదం. రైలు ట్యాంకర్లు అగ్నికి ఆహుతి. భారీ ఎత్తున ఎగసి పడుతున్న మంటలు, భారీ అగ్నిప్ర‌మాదంతో నిలిచిపోయి రైల్వే సర్వీసులు, ప్రయాణికులకు ఇక్క‌ట్లు. ఇప్పటి వరకు ఏడు ట్యాంకర్లు అగ్నికి ఆహుతి, చెన్నై నుంచి తిరుపతి బెంగళూరు కోయంబత్తూర్ వైపుగా వెళ్లి అన్ని రైలు సేవలు నిలిపివేత‌ మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక అధికారులు తీవ్ర ఇబ్బందులు, మార్గం లేక అవస్థలు.

వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసాలపై హెచ్చరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *