Breaking News

భీమారెడ్డి మరియు ఏఎస్ఐ తారాచంద్ కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు.

ఈరోజు పదవి విరమణ పొందిన ఎస్ఐ భీమారెడ్డి మరియు ఏఎస్ఐ తారాచంద్ కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోల కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని ఈరోజు పదవీ...

మీ సేవలను మిగితా వారికి స్ఫూర్తిదాయకం,శేషా జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలి.

పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులను సన్మానించి జ్ఞాపిక అందజేషిన జిల్లా ఎస్పీ. పోలీస్ డిపార్ట్మెంట్ లో 33 సంవత్సరాలు జూనియర్ అసిస్టెంట్ నుండి సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిచిన కళాధర్, కానిస్టేబుల్ నుండి...

నేడు ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన

తెలంగాణ : కొత్తగా నిర్మించతలపెట్టిన ఉస్మానియా ఆస్పత్రి భవనానికి ఇవాళ సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11.55 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొంటారు. గోషామహల్ స్టేడియంలో...

గాంధీ వర్ధంతి సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించిన నివాళులు అర్పించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్బంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ, అధికారులు, సిబ్బంది తో కలిసి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ...

తొమ్మిది మంది మావోయిస్టులు లొంగుబాటు

"ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నక్సలిజం నిర్మూలన, పునరావాస విధానం "నియాద్ నెల్ల నార్" పథకం ప్రభావంతో మారుమూల అటవీ ప్రాంతాలలో నిరంతరం కొత్త భద్రతా శిబిరాలను ఏర్పాటు చేయడం పోలీసుల అనుక్షణం గాలింపు చెర్యలు చేపడుతుందటం...

అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.

మునిపల్లి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జిల్లా అదనపు. ఎస్పీ సంజీవ రావు మాట్లాడుతూ.. నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు తేది: 30.01.2025 నాడు ఉదయం 10.00...

మెరిసిన బంగారు తేజం….

మెరిసిన బంగారు తేజం…. 10 కిలోమీటర్లు 34 నిమిషాల్లో…. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడోత్సవాళ్ళో మానుకోట జిల్లాకు బంగారుపతకం… 🥇 అభినంధించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS మహబూబాబాద్...

ప్రభుత్వ ప్లీడర్లు & ప్రాసిక్యూటర్లు తప్పనిసరిగా మెరిట్‌పై నియమించబడాలి

దేశంలోని హైకోర్టులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ప్రమాణం అలాంటిది. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇది జరగాలి.AGPS మరియు APPలను వారి సంబంధిత హైకోర్టులలో కేవలం రాజకీయ పరిగణనలపై నియమించండి. మెరిట్‌ను రాజీ చేయడానికి అభిమానం...

ప్రభుత్వ ప్లీడర్లు & ప్రాసిక్యూటర్లు తప్పనిసరిగా మెరిట్‌పై నియమించబడాలి; రాజకీయ పరిగణనలు లేదా బంధుప్రీతిపై కాదు: సుప్రీంకోర్టు

రాజకీయ కారణాలతో హైకోర్టుల్లో ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తున్న ప్రభుత్వాల తీరును సుప్రీంకోర్టు బుధవారం (జనవరి 29) తప్పుబట్టింది. ప్రభుత్వ ప్లీడర్లు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించేటప్పుడు "అభిమానం మరియు బంధుప్రీతి" కారకాలు...

మాదకద్రవ్యాల నిర్మూలనలో ఉన్నతాధికారులచే జిల్లాకు గుర్తింపు, రివార్డులతో సత్కారం..

మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా ఈ రోజు సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అధికారులతో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపియస్....