Breaking News

తంగలపల్లిలో అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పించిన హోమ్ గార్డ్ తేజ

తంగలపల్లి మండలం: ప్రధాన రహదారిపై తెగి పడిన కరెంట్ వైర్లను గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించిన హోమ్ గార్డ్ డ్రైవర్ తేజ పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. సోమవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో, సిరిసిల్ల...

సంగారెడ్డిలో మొబైల్ రికవరీ మేళా – 219 సెల్ ఫోన్లు బాధితులకు అందజేత

▪️ సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్ల రికవరీ▪️ మొబైల్ దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచనలు సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: మార్చి 30, సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన...

సంగారెడ్డిలో సబ్-డివిజినల్ పోలీసు కార్యాలయ నూతన భవనం ప్రారంభం

మార్చి 30, సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పక్కన నూతన సబ్-డివిజినల్ పోలీసు కార్యాలయ భవనాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు...

సంగారెడ్డిలో ప్రజల సమస్యల పరిష్కారానికి “ప్రజావాణి” కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో “ప్రజావాణి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా...

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రేమ్ సాగర్

దేశవ్యాప్తంగా పోలీసు విభాగంలో ప్రతిభను వెలికితీసే ప్రతిష్టాత్మక పోటీలైన ఆల్ ఇండియా పోలీసు డ్యూటీ మీట్ - 2025 ఈసారి మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన...

శ్రీరామనవమి ఉత్సవాలకు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు: ఎస్పీ మహేష్ బి. గితే

రాజన్న సిరిసిల్ల: జిల్లావ్యాప్తంగా నిర్వహించబడే శ్రీరామనవమి ఉత్సవాలు, ముఖ్యంగా వేములవాడ రాజన్న క్షేత్రంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఉత్సవాల సందర్భంగా...

హైదరాబాద్‌లో భారీ ఆన్‌లైన్ గేమింగ్ రాకెట్ గుట్టురట్టు: రూ. 26 కోట్ల మోసం, నలుగురు అరెస్ట్!

హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా సాగుతున్న మరో భారీ ఆన్‌లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ మోసాన్ని హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. సుమారు రూ. 26.07 కోట్ల మేర అక్రమ లావాదేవీలు...

మైలార్‌దేవ్‌పల్లిలో అక్రమ హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి: 10 మంది అదుపులోకి

మైలార్‌దేవ్‌పల్లిలో అక్రమ హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి: 10 మంది అదుపులోకి రాజేంద్రనగర్ జోన్: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వటేపల్లిలో నివాస ప్రాంతాల మధ్య అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా సెంటర్‌పై పోలీసులు మెరుపు...

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు: 343 కేసులు నమోదు

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు: 343 కేసులు నమోదు హైదరాబాద్: రహదారి భద్రతను మెరుగుపరచడంలో భాగంగా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మార్చి 20, 21 తేదీల్లో (రెండు రోజుల...

సిద్ధిపేట జిల్లా కొత్త జైలును ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

జిల్లా జైలు ప్రారంభోత్సవంసిద్ధిపేటలోని కొత్త జిల్లా జైలును గౌరవనీయ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి 22 మార్చి 2026న సిద్ధిపేటలోని ఎంసాన్పల్లి గ్రామంలో ప్రారంభించారు. ఇది రాష్ట్ర సరిదిద్దు వ్యవస్థ (కరెక్షనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) బలోపేతానికి...