Breaking News

అసలు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావడం లేదు

కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా స్పష్టతనిచ్చారు. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు...

శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యుగయుగాల నుండి ఎందరో ఆధ్యాత్మిక సాధకులకు, మోక్ష సాధకులకు, సకల దేవతలకు నిలయం శ్రీశైలం. శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లు కొలువైన ఈ క్షేత్రం అష్టాదశశక్తి క్షేత్రాలలో ఆరో క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ క్షేత్రం. భూమండలానికి...

నిద్రలో నుంచి లేచిన ట్రంప్ కాక

అమెరికా క్రికెట్ జ‌ట్టుకు ట్రంప్ శుభాకాంక్ష‌లుఓట‌మి త‌ర్వాత అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ విషెస్‌ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతున్న జ‌ట్టుకు అభినంద‌న‌లుసోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డిలేటుగా స్పందించినందుకు పేలుతున్న జోకులు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అమెరికా జట్టు పాల్గొంటున్న...

మున్సిపల్ ఎన్నికలపై పకడ్బందీగా నిఘా.

మున్సిపల్ ఎన్నికలపై పకడ్బందీగా నిఘా. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కేసులు తప్పవు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ భద్రత...

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి. ప్రతి ఒక్కరు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి, ఉల్లంఘించిన...

మోకిల తండా సర్పంచ్‌పై సస్పెన్షన్ వేటు

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల తండా సర్పంచ్ వర్థ్య శాంతమ్మపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం...

వామ్మో.. వీళ్లు మామూలు దొంగలు కాదు…

ఇంటికి కాపలాగా ఉండే వాచ్ మెన్ కు మత్తు మందు ఇచ్చి.. చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలోని జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. నేపాలీ ముఠా.. ఓ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ సహా పని మనుషులకు మత్తు...

నూతనంగా పదోన్నతి పొంది జిల్లా ఎస్పీ డా. శబరీష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన హెడ్ కానిస్టేబుళ్లు.

హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొంది మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్స్ సీ.హెచ్ శ్రీనివాసరావు, పి. రాంబాబు, డీ. వెంకటేశ్వర్లు...

ముందస్తు చర్యలలో భాగంగా, రౌడీ షీటర్లకు కౌన్సెల్లింగ్

మైలర్ దేవ్ పల్లి పి‌ఎస్ పిరిది లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా, రౌడీ షీటర్లకు కౌన్సెల్లింగ్ నిర్వహించడం జరిగినది.ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మైలర్ దేవ్ పల్లి...

భరోసా కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (SCPCR)

హైదరాబాద్: నగరంలోని లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు అండగా నిలుస్తున్న ‘భరోసా’ కేంద్రాన్ని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (SCPCR) చైర్‌పర్సన్ మరియు సభ్యులు మంగళవారం సందర్శించారు. కేంద్రం పనితీరు, బాధితులకు...