Breaking News

ప్రజా పాలన 99 రోజుల కార్యచరణలో భాగంగా నల్లగొండలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ మరియు ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని...

ఆన్‌లైన్ బెట్టింగ్, నకిలీ పెట్టుబడి స్కామ్‌లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఉక్కుపాదం.. 184 సోషల్ మీడియా ప్రొఫైల్స్ తొలగింపు

అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్రమోషన్లు మరియు నకిలీ పెట్టుబడి పథకాలపై హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ కఠిన చర్యలు చేపట్టి గణనీయమైన విజయాన్ని సాధించింది. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ప్రత్యేక...

జుమేరాత్ బజార్‌లో నకిలీ, గడువు ముగిసిన పొగాకు ఉత్పత్తుల విక్రయం.. వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ నగరంలోని జుమేరాత్ బజార్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా, ప్రజారోగ్యానికి హాని కలిగించే గడువు ముగిసిన మరియు అనుమానాస్పద పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న వ్యక్తిని గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా...

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురు మృతి

నగరం పరిధిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో 16వ ఎగ్జిట్ పాయింట్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా,...

పదవి విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ మల్లయ్యకు ఆత్మీయ వీడ్కోలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన మల్లయ్యకు అధికారులు, సహచర సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు...

జోగిపేట ట్రాన్సిట్ హోంను సందర్శించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ జైల్లో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ట్రాన్సిట్ హోంలో ఉన్న విదేశీయుల పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లను...

చంచల్గూడలో జైలు మ్యూజియం ప్రారంభం – “జైల్ అనుభవం”తో కొత్త అనుభూతి

Hyderabadలోని State Institute of Correctional Administration (SICA)లో తెలంగాణ జైలు శాఖ ఆధ్వర్యంలో జైలు మ్యూజియం ఏర్పాటు చేయబడింది. జైలు పరిపాలన చరిత్రను సంరక్షిస్తూ ప్రజలకు పరిచయం చేసే దిశగా ఇది ఒక...

గుర్రంపోడులో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, ముగ్గురికి గాయాలు

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన వద్దిరెడ్డిగూడెం గ్రామ శివారులో గురువారం సాయంత్రం సుమారు 4:20 గంటల సమయంలో...

మద్యం సేవించి డ్రైవింగ్‌కు కఠిన శిక్షలు – 18 మందికి జైలు, జరిమానాలు విధింపు: ఎస్పీ మహేష్ బి. గితే

వార్త:మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు తప్పవని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు. సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్...

తమిళనాడు ఎన్నికల బందోబస్తుకు వెళ్తున్న హోమ్ గార్డులకు కిట్లు పంపిణీ – ఎస్పీ పరితోష్ పంకజ్ సూచనలు

వార్త:తమిళనాడు రాష్ట్రంలో జరుగనున్న సాదారణ ఎన్నికల బందోబస్తు విధులకు సంగారెడ్డి జిల్లా నుండి వెళ్తున్న హోమ్ గార్డ్ సిబ్బందికి మెడికల్ మరియు కనీస అవసరాల కిట్లను పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్...