Breaking News

శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు

AP: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శివ దీక్షాపరులకు...

ఇసుక ఫిల్టర్ స్థావరాలపై సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..

• సుమారు 6 కోట్ల విలువ గల ప్రాపర్టీ సీజ్..• పోలీసుల అదుపులో 32- మంది వ్యక్తులు.• వివరాలు వెళ్లడించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నమ్మదగిన సమాచారం...

ఢిల్లీ ఫలితాలపై అన్నా హజారే షాకింగ్ కామెంట్స్ వైరల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా అన్నా హజారే స్పందించారు. ‘నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. అభ్యర్థి ప్రవర్తన, ఆలోచనలు బాగుండాలి. జీవితంలో తప్పులు లేకుండా చూసుకోవాలి. ఈ గుణాలు ఓటర్లలో నమ్మకం కలిగేలా...

జిల్లా పోలీస్ కార్యాలయంలో పాత టైర్లు,బ్యాటరీస్, విడి భాగాలు వేలం

జిల్లా పోలీస్ కార్యాలయంలోని మోటర్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన పోలీస్ వాహనాల ఉపయోగించి వదిలేయబడిన (కాలం చెల్లిన) వివిధ రకాల పాత టైర్లు,బ్యాటరీస్, విడి భాగాలు వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో...

రాష్ట్రస్థాయి పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో హైదరాబాద్ సిటీ పోలీసులు అద్భుత ప్రదర్శన

కరీంనగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో హైదరాబాద్ సిటీ పోలీసులు అద్భుత ప్రదర్శన చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసుకు చెందిన దాదాపు 236 మంది పోలీసు సిబ్బంది 26 విభాగాల్లో పోటీపడి 9...

ఫింగర్ ప్రింట్ యూనిట్ ఎస్.ఐ శివకుమార్ కి ప్రతిష్టత్మక ఖాన్ బహదూర్ అజిజ్ల్హాక్ ట్రోపీ.

కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రి నిత్యానంద రాయ్ చేతుల మీదిగా అందుకున్న ఎస్.ఐ శివ కుమార్. ఢిల్లీ : సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో రాష్ట్రాలలోని ఫింగర్ ప్రింట్ బ్యూరోలో నియామకులైన పోలీస్...

నిషేధిత పొగాకు ఉత్పత్తులు కలిగి ఉన్న 12 పాన్ షాప్ లపై కేసులు నమోదు..

జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా: •మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా..సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..•నిషేధిత పొగాకు ఉత్పత్తులు కలిగి ఉన్న 12 పాన్ షాప్ లపై కేసులు నమోదు.....

పోలీస్ జాగృతి కళాబృందం చే పూమ్య తండా గ్రామ ప్రజలకు అవగాహన.

సైబర్ నేరల పై ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సిఐ రవి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాల మేరకు మంగళవారం గార్ల మండల పోలీస్ పరిధిలోని పూమ్య...

నేడు కుంభమేళాకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఈరోజు మహాకుంభమేళాకు రానున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ప్రయాగరాజ్కు చేరుకోనున్న పీఎం, అక్కడి త్రివేణీ సంగమంలో స్నానమాచరించి పూజలు నిర్వహిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రధాని రాక దృష్ట్యా పటిష్ఠ భద్రతా...

ఆపరేషన్ స్మైల్ -11 కార్యక్రమం ద్వారా జిల్లాలో 45 మంది బాలకార్మికులను రెస్క్యూ

ఆపరేషన్ స్మైల్ -11 కార్యక్రమం ద్వారా జిల్లాలో 45 మంది బాలకార్మికులను రెస్క్యూ చేయడం జరిగిందని నోడల్ అధికారి అదనపు ఎస్పీ రాములు తెలిపారు. 01.01.2025 నుండి 31.01.2025 వరకు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్...