వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసే వారికి రాజన్న సిరిసిల్ల – జిల్లా పోలీసు వారి విజ్ఞప్తి.
భద్రత మరియు శాంతిభద్రతల ప్రయోజనాల కోసం గణేష్ మండపాన్ని ఆన్లైన్లో నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఇందు కొరకు గణేష్ మండప నిర్వాహకులు పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేసుకుని...
